ఒక పక్క కోరోనా కష్టాలు మరో వైపు వరదలతో జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. బిహార్లో వరదల తీవ్రంగా వల్ల చాలా మంది జీవనోపాధి కోల్పోయారు. ఇలాంటి విపత్తు కాలంలో వారికి సాయం చేయాలని నేనూ, నా సతిమని అనుష్క నిర్ణయించుకున్నామని ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి తెలిపారు. కరోనా విపత్తులో ఇలా వరదలు వచ్చి సర్వం కోల్పోయిన వారిపట్ల తమ బాధ్యతగా ఈ సహాయం చేస్తున్నామన్నారు. మాతో పాటు తల ఒక చెయ్యి వేసి వరద బాదితులకు కొంత సహాయం అందజేసి వారికి బరోసా కలిగించాలని, అందరు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు.
– విరాట్ కోహ్లి