కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని భైరవపట్నం గ్రామ సర్పంచ్ గా గెలిచిన శ్రీమతి పొనుగుమాటి సామ్రాజ్య వాణి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ,,భైరవపట్నం గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు,, అలాగే భైరవపట్నం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో, నీలపాల రాధ నాగేంద్రరావు, వల్లూరి ఆదినారాయణ, అల్లాడి నాగ పూర్ణచంద్రరావు, నాగదసి కిరీటిరాజు, అంటోనీ, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.