భైరవపట్నం సర్పంచ్ శ్రీమతి పొనుగుమాటి సామ్రాజ్య వాణి గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.
కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద మండవల్లి మండలంలోని భైరవపట్నం గ్రామ సర్పంచ్ గా గెలిచిన శ్రీమతి పొనుగుమాటి సామ్రాజ్య వాణి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA, ...