కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద,కైకలూరు మండలంలోని రాచపట్నం గ్రామ సర్పంచ్ గా గెలిచిన అల్లూరి మంగారావు గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ రాచపట్నం గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు అలాగే రాచపట్నం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు,, ఈ కార్యక్రమంలో ఈదా మురళీ, ఈదా లక్ష్మణ్, గోట్రు పాట్రిక్ పాల్, బోడావుల మహాలక్ష్మి, గొల్ల స్వరూపరాణి, రంప మణి, ఈదా పండుబాబు, హరిబాబు, బోడావుల సత్యనారాయణ, యలవర్తి రామ్మోహన్, శరత్ బాబు, మహేష్, సురేష్, వెంకన్న యువకులు తదితరులు పాల్గొన్నారు.