కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని, కైకలూరు లోని ఆయన నివాసం వద్ద,ముదినేపల్లి మండలంలోని పేరూరు గ్రామ సర్పంచ్ గా గెలిచిన శ్రీమతి పుట్టి మాధవి రాణి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు,, ఈ సందర్బంగా MLA, DNR గారు మాట్లాడుతూ, పేరూరు గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు,, అలాగే పేరూరు గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,పెద్దిబోయిన వెంకటేశ్వరరావు, పుట్టి లక్ష్మణ స్వామి, ఈర్ల నాగరాజు, ఈర్ల కృష్ణమూర్తి, ఈర్ల సత్యనారాయణ, ఈర్ల నాగేశ్వరరావు, జొన్నలగడ్డ గోవింద్, పుట్టి సత్యనారాయణ, రామ గోవింద్యు వకులు తదితరులు పాల్గొన్నారు.