- రాష్ట్రంలో మొదటి, రెండో విడుతలో 9,87,956 మంది రైతులకు పెండింగ్ - మూడో విడుతలో 33.51 లక్షల మంది లబ్ధిదారుల ఎదురుచూపు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్) పథకం రాష్ట్రంలో నత్తనడకన సాగుతున్నది. లోక్సభ ఎన్నికల సమయంలో...
Read more- విదేశాల నుంచి భారీగా దిగుమతులు - రైతుల్ని తీవ్రంగా నష్టపరుస్తుంది : వ్యవసాయరంగ నిపుణులు న్యూఢిల్లీ : మోడీ సర్కార్ ఇటీవలి నిర్ణయం దేశవ్యాప్తంగా ఉల్లిరైతులను తీవ్రంగా నష్టపర్చింది. విదేశాల నుంచి ఉల్లి దిగుమతులకు అనుమతిస్తూ 'లోహాలు, ఖనిజాల ట్రేడింగ్ కార్పొరేషన్'...
Read moreనాగర్ కర్నూల్ జిల్లా కుడికిళ్లలో భూసేకరణ సర్వే తీవ్రంగా అడ్డుకున్న రైతులు వరుసగా మూడోసారి నిర్వాసితులు కల్వకుర్తి, భగీరథ, ఇప్పుడు ఎత్తిపోతలకు మిగిలిన భూములిచ్చేది లేదన్న రైతులు అర్ధరాత్రి 400 మంది పోలీసుల రాక అదుపులోకి 40-50 మంది రైతులు పోలీసు...
Read moreహామీలపై నోరుమెదపని ప్రభుత్వం గతంలో భూసేకరణ చేసిన భూములకు రూ.ఐదు లక్షల పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ.పది లక్షలిస్తామని ప్రకటన పోలవరం నిర్వాసితులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసిపి ప్రభుత్వం మరిచిపోయిందా.. అధికారం చేపట్టి మూడునెలలు గడిచినా నోరుమెదపకపోవడంపై నిర్వాసితులు నిరాశ,...
Read moreనోట్ల రద్దు, జిఎస్టి ఘోర తప్పిదాలు ఆర్థిక పరిస్థితి కలవరపెడుతోంది వీడియో ప్రకటనలో మాజీ ప్రధాని మన్మోహన్ దేశం నేడు ఎదుర్కొంటున్న ఆర్థిక దుస్థితికి కేంద్రంలోని మోడీ సర్కార్ అసమర్థ నిర్వాకమే కారణమని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ విమర్శించారు....
Read more5.1 నుంచి 2 శాతానికి పడిపోయిన వ్యవసాయ జీడీపీ వృద్ధి మద్దతు ధర, ప్రభుత్వ రుణాల ప్రభావం ఈ గణాంకాలతో రైతుల ఆదాయం రెట్టింపా?: ఆర్థికవిశ్లేషకులు దేశవ్యాప్తంగా రైతాంగ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో మొన్నటి జీడీపీ గణాంకాలు బయటపెట్టాయి. ఈ...
Read moreఆగస్టు ముగిసినా అంతే ఖరీఫ్కు మిగిలింది నెలే 3.5 లక్షల హెక్టార్లలో సాగు లేదు ఖరీఫ్ సేద్యానికి సరిగ్గా నెల రోజులే గడువుంది. ఇప్పటికి సీజన్లో మూడు మాసాలు గడిచిపోయాయి.. నైరుతి రుతుపవనాల ప్రభావం అంతంతే. సీజన్ ప్రారంభంలోనే వర్షాభావం తిష్ట...
Read moreముగ్గురు రైతులు ఆత్మహత్య రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. అప్పుల బాధతో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా...
Read moreఇంకా కొందరికి అందని పరిహారం.. ఆందోళనలో మేడిపల్లి, నానక్నగర్ రైతులు.. కొనసాగుతున్న నిరసనలు నగర శివార్లలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాలుష్యరహిత ఫార్మాసిటీ కోసం చేస్తున్న భూసేకరణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భూములు సేకరించినా కొందరి రైతులకు ఇంకా పరిహారం అందలేదు....
Read moreఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్లే వరద కన్నా పై నుంచి వచ్చే వరద ఎక్కువగా ఉన్నప్పుడు నీటి మట్టం పెరిగి లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడం సహజం. ఈనాడు అదే జరిగి...
Read more