భారత ప్రభుత్వం ఫిట్నెస్ సర్టిఫికెట్ నిబంధన వల్లే ఇటలీలో ఇరుక్కుపోయాం వ్యాధి లక్షణాలుంటేనే ఇక్కడ వైద్య పరీక్షలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి తెలుగు విద్యార్థుల ఆవేదనభరిత వీడియోలు రోమ్(ఇటలీ) : ఇటలీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వేలాదిలాది మంది ఏపీ, తెలంగాణ...
Read moreభేదాలన్నింటినీ చెరిపేసిన ‘నమస్తే’ న్యూఢిల్లీ 13: నమస్తే... నమస్తే.. నమస్తే.. ఈ పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. దాదాపు అన్ని దేశాల్లో సామాన్యుడి నుంచి ఆయా దేశాధినేతల వరకు షేక్ హ్యాండ్లు, కౌగిలింతలకు బదులు నమస్తే అని పలకరించుకుంటున్నారు. ఇప్పటి దాకా...
Read moreభారత్లో కరోనా వైద్య పరీక్షలకు కాలయాపన ‘ర్యాపిడ్’ టెస్టుతో శరవేగంగా చైనా ఫలితాలు న్యూఢిల్లీ 13 : ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు లక్ష దాటాయి. ఓ వైపు వైరస్ పుట్టినిల్లు చైనాలో దాని ఇన్ఫెక్షన్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. మరోవైపు ఇటలీ,...
Read moreహైదరాబాద్ : కర్ణాటకకు చెందిన 76 సంవత్సరాల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోయాడు. దేశంలోనే ఇది కరోనా వైరస్ కారణంగా సంభవించిన తొలి మరణంగా నిర్ధారించారు. దాంతో, అతను ఎవరెవరిని కలిశాడనే వివరాలను వైద్య ఆరోగ్య శాఖ సేకరించింది. గురువారం రాత్రే మొత్తం...
Read moreఇటలీలో ఒక్కరోజే 250 మంది మృతి.. భారత్లో మరొకరు ఢిల్లీలో 69 ఏళ్ల వృద్ధురాలి మరణం.. ఇటలీ, స్విట్జర్లాండ్ వెళ్లొచ్చిన ఆమె కొడుకు తల్లీ కొడుకులు ఇద్దరికీ కరోనా పాజిటివ్.. ఇటలీలో 1266కు చేరిన మరణాలు 5000 దాటిన కరోనా మృతుల...
Read moreఆరువేల కోళ్లను పంచేసిన యజమాని మేళ్లచెర్వు/స్టేషన్ఘన్పూర్ : కరోనా దెబ్బకు.. సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెర్వు మండలం రామాపురానికి చెందిన నూకల రామ సూర్యప్రకాశ్ అనే కోళ్లఫాం యజమాని బుధ, గురువారాల్లో 6 వేల కోళ్లను ఉచితంగా పంచేశాడు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు...
Read moreకరోనా వైరస్ రోజురోజుకూ ఉధృత రూ పం దాలుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన 5 వేల పడకలను అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రులపైనే ఆధారపడకూడదని...
Read moreస్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతి పెద్ద నష్టం 70 రోజుల్లోనే రూ.11 లక్షల కోట్లు ముఖేశ్ అంబానీకి జరిగిన నష్టం ఇది అమెరికా, యూరప్ సూచీలూ పది శాతానికి పైనే పతనం అదో కంటికి కనిపించని సూక్ష్మ జీవి! కానీ, అది...
Read moreకొవిడ్-19తోనే కలబుర్గివాసి మృతి పాజిటివ్గా తేలిన సిద్దికీనమూనా కర్ణాటక మంత్రి శ్రీరాములు ధ్రువీకరణ హైదరాబాద్ ఆస్పత్రిలో మరణం.. అప్రమత్తం చేసిన కర్ణాటక 74కు చేరిన కరోనా కేసులు.. ఇరాన్కు మూడు విమానాలు విదేశీ ప్రయాణాలొద్దు.. వెళ్లొస్తే 14 రోజులపాటు క్వారంటైన్ విదేశీయులపై...
Read moreఎయిర్పోర్టు నుంచి గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు తరలింపు సర్కారు ఒక్కటే ఎదుర్కోలేదు.. ప్రజలూ చొరవ తీసుకోవాలి: ఈటల రాష్ట్రంలో మరో ముగ్గురికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. విదేశాల నుంచి వచ్చిన వీరిని శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు తరలించారు....
Read more