ఐరాసలో చైనా ట్రైబ్యునల్ ఫిర్యాదు న్యూఢిల్లీ : మనిషి బతికుండగా గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, చర్మం తదితర అవయవాలన్నీ తీసేస్తే..? చైనా ప్రభుత్వం ఇదే పనిచేస్తోందని.. వేలాది మంది నుంచి బలవంతంగా అవయవాలు సేకరిస్తోందని ఐక్యరాజ్యసమితి మావన హక్కుల కౌన్సిల్లో ఓ...
Read moreపిల్లలకు భయం తెలీదు. రాక్షసుడి మీసాలు పట్టుకుని కూడా లాగుతారు. ఆ మీసాల రాక్షసుడి కన్నా పెద్ద రాక్షసి.. ఈ భూమండల కాలుష్యం. దాని కోరలు పట్టిలాగింది గ్రెటా థన్బర్గ్! అయితే అవి కాలుష్యపు కోరలు కాదు. పాలకుల నిర్లక్ష్యపు కోరలు....
Read more300 మందికి గాయాలు.. 100 మంది విషమం 5.8గా నమోదైన తీవ్రత.. భారీగా ఆస్తి నష్టం పాక్తో పాటు భారత్లోనూ భూప్రకంపనలు ఢిల్లీ, చండీగఢ్ సహా పలు చోట్ల భూప్రకంపనలు ఇస్లామాబాద్, సెప్టెంబరు 24: పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు ఈశాన్య పాకిస్థాన్లోని...
Read more'హౌడీ-మోడీ' వేదికకు సమీపంలో భారీ ప్రదర్శన - కాశ్మీర్, ఎన్ఆర్సీ, దళితులపై దాడులు, మూకదాడులను వ్యతిరేకిస్తూ ఆందోళన - హౌడీ-మోడీ, నిరసనలు రెండింటినీ చూపిన అమెరికా మీడియా - ట్రంప్, మోడీ ఒకే నాణేనికి రెండు ముఖాలు : సీఎన్ఎన్ హూస్టన్...
Read moreనిధుల కటకటతో మూసివేత ముగిసిన 178 ఏళ్ల చరిత్ర బెయిల్ అవుట్కు ఆసక్తి చూపని బ్రిటన్ రోడ్డున పడనున్న 22 వేల మంది ఉద్యోగులు బ్రెగ్జిట్ అనిశ్చితే కారణం ! ఎప్పుడు ప్రారంభమైంది- 1841లో కస్టమర్లు..- ప్రపంచవ్యాప్తంగా 2...
Read more* దెబ్బతిన్న మోడీ * ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం * ప్రవాస భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ * పెద్దగా లేని దౌత్యపరమైన ప్రయోజనాలు న్యూఢిల్లీ : అమెరికాలోని హూస్టన్ నగరంలో ఆదివారం 'హౌడీ మోడీ' కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి అటు అమెరికా, ఇటు...
Read more* అంగీకరించిన అమెరికా కాబూల్/వాషింగ్టన్ : శుక్రవారం నాడు నాంగ్రార్ ప్రావిన్స్లో తాము జరిపిన డ్రోన్ దాడిలో 30 మంది రైతులు చనిపోయిన మాట నిజమేనని ఆఫ్ఘన్లోని అమెరికా సైనిక దళాలు అంగీకరించాయి. ఖోగ్యాని జిల్లా వజీర్ టాంగీ ప్రాంతంలో జరిగిన ఈ...
Read more- చేతులెత్తేసిన జీసీఎక్స్ కేబుల్ నెట్వర్క్ సంస్థ - 35 కోట్ల డాలర్లు చెల్లించడంలో విఫలమై..!! న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన అంతర్జాతీయ కేబుల్ నెట్వర్క్ సంస్థ గ్లోబల్ క్లౌడ్ ఎక్చేంజ్ లిమిటెడ్ (జీసీఎక్స్) దివాలా చట్టం కింద అమెరికాలోని డెలావేర్ జిల్లా...
Read more- లాక్కెళ్లిన పోలీస్ అధికారులు - అమెరికాలో జాతి విద్వేష ఘటన... - ఫొటో వైరల్ కావడంతో యూఎస్లో ఆగ్రహ జ్వాలలు వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్లో జాతి విద్వేష ఘటనలు బాగా పెరిగిపోయాయి....
Read moreప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలోనూ ఆర్థిక మందగమనం వల్ల అత్యధికంగా నష్ట పోయేది దళిత , బహుజనులే. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ భారత ఆర్థిక వ్యవస్థ పై విపరీతమైన ప్రభావం చూపింది. లక్షలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ...
Read more