చక్రాల కింద చితికిన వలస జీవితాలు

చక్రాల కింద చితికిన వలస జీవితాలు

ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌లో చోటుచేసుకున్న మూడు వేర్వేరు సంఘటనల్లో 16 మంది వలసకార్మికులు మృతిచెందారు.న్యూఢిల్లీ : రైలు చక్రాల కింద నలిగిపోయిన వలస కూలీల ఘటన మరువకముందే... దేశంలోని అలాంటి విషాద ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. పొట్టచేతపట్టుకొని పట్టణాలకు వలస వెళ్ళిన...

Read more

రాలిన బతుకులు..

రాలిన బతుకులు..

- 24 గంటలు.. 26 మంది శరీరాలు ఛిద్రం - సొంతూర్లకు వెళ్తూ.. చక్రాల కింద నలిగిన వలస కార్మికులు - వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో వలస కూలీల మృతి - ఏపీ, యూపీ, మధ్యప్రదేశ్‌, బీహార్‌లో ఘోరాలు న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని...

Read more

సహానుభూతి సైతం కరువైనచోట..!

సహానుభూతి సైతం కరువైనచోట..!

రోహిత్‌ కుమార్‌, విద్యావేత్త, పాజిటివ్‌ సైకాలజీ, సైకోమెట్రిక్స్ విశ్లేషణ ఔరంగాబాద్‌ సమీపంలో రైలుపట్టాల మీద పడుకుని నిద్రించి, గూడ్స్‌ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 16 మంది వలస కార్మికుల ‘అవివేకం, మూర్ఖత్వం’ గురించి సోషల్‌ మీడియా గంగవెర్రులెత్తుతోంది. బాధితులనే నిందించడం...

Read more

ఖందా బయో డీజిల్ పరిశ్రమలో ప్రమాదం

ఖందా బయో డీజిల్ పరిశ్రమలో ప్రమాదం

- ఇద్దరు కార్మికుల దుర్మరణం - ఒకరి పరిస్థితి విషమం - బాధితులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పరామర్శ జహీరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండల పరిధిలోని ఖందా బయోడీజిల్‌ పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు ప్రాణం...

Read more

దారిలోనే రాలిపోయారు

దారిలోనే రాలిపోయారు

సొంత ఊరివైపు సాగిపోతూ నలుగురు వలస కూలీల దుర్మరణం కామారెడ్డి- కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: కరోనాతో వలస కూలీల బతుకు చిత్రం ఛిద్రంగా మారుతోంది. ఉపాధి కోల్పోయి సొంతూరి బాట పట్టిన అభాగ్యులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు కాలినడకన బయలుదేరి...

Read more

16 మంది వలస కార్మికుల మృతి

16 మంది వలస కార్మికుల మృతి

పాలకుల అలసత్వానికి అమాయక వలస కార్మికులు బలైపోయారు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్లేందుకు పయణమైన కష్టజీవులు రైలు పట్టాలపై విగత జీవులుగా మిగిలారు. ఔరంగాబాద్‌: పాలకుల అలసత్వానికి అమాయక వలస కార్మికులు బలైపోయారు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక సొంతూళ్లకు వెళ్లేందుకు...

Read more

వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌; 11 మంది మృతి

వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌; 11 మంది మృతి

విశాఖపట్నం: జనమంతా నిద్ర మత్తులో ఉండగా విషవాయువు విశాఖ వాసులపై దండెత్తింది. బహుళజాతి కంపెనీ నుంచి బయటకు వచ్చిన కూలకూట విషం అమాయకుల ప్రాణాలు తీసింది. ఏం జరుగుతుందో తెలియక విశాఖ వాసులు విలవిల్లాడారు. విష వాయువు ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఎక్కడివారక్కడ...

Read more

ధాన్యం ఆరబెట్టి.. ప్రాణం వదిలాడు

ధాన్యం ఆరబెట్టి.. ప్రాణం వదిలాడు

- కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె - కామారెడ్డి జిల్లాలో నిండాముంచిన అకాల వర్షం పిట్లం/లింగంపేట్‌ : అకాల పిడుగులకు అన్నదాత తల్లడిల్లుతున్నాడు. కండ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతుండగా రైతు గుండె విలవిల్లాడిపోతున్నది. తడిసి ముద్దయిన ధాన్యాన్ని బరువెక్కిన హృదయంతో...

Read more
Page 4 of 5 1 3 4 5

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.