Tag: Telangana HIgh Court

వలస కార్మికుల్ని పట్టించుకోరా?

వలస కార్మికుల్ని పట్టించుకోరా?

శ్రామిక్‌ రైళ్ల కోసం రైల్వేను ఎందుకు అడగలేదు? తరలింపు చర్యలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం శ్రామిక్‌ రైళ్లు నడుపుతామని రైల్వే చెబుతోంది. కానీ రాష్ట్రంలో ఒక్క కలెక్టర్‌ కూడా వీటి గురించి రైల్వేను కోరలేదు. వారి తీరు అర్థం కావడంలేదు. ...

పై తరగతులకు టెన్త్‌ విద్యార్థుల ప్రమోట్‌

పై తరగతులకు టెన్త్‌ విద్యార్థుల ప్రమోట్‌

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై టెన్షన్‌ తొలగిపోయింది. పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ సర్కారు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయించింది. ప్రస్తుత తరుణంలో ఎగ్జామ్స్‌ నిర్వహించడం సాధ్యం ...

తెలంగాణ సర్కారుపై ఆగ్రహం

తెలంగాణ సర్కారుపై ఆగ్రహం

కరోనా పరీక్షలపై నిర్లక్క్ష్యంగా వ్యవహరించి తమ ఆదేశాలు పాటించనందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సోమవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్: కరోనా నిర్ధారిత పరీక్షలపై తమ ఆదేశాలు అమలు కావడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సోమవారం ఆగ్రహం ...

టెన్త్‌ పరీక్షలపై మళ్లీ టెన్షన్‌

టెన్త్‌ పరీక్షలపై మళ్లీ టెన్షన్‌

హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి పదో తరగతి పరీక్షలను మరోసారి వాయిదా వేసినట్టు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాకు తెలిపారు. హైదరాబాద్ : తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ...

టెన్త్‌ పరీక్షలపై వీడిన ఉత్కంఠ

టెన్త్‌ పరీక్షలపై వీడిన ఉత్కంఠ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో తప్పా మిగతా జిల్లాల్లో పరీక్షలు పెట్టేందుకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం శనివారం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. టెన్త్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ...

అది రాజ్యాంగ వ్యతిరేకం

అది రాజ్యాంగ వ్యతిరేకం

- ఒప్పంద పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించారు - అనంతగిరి రిజర్వాయర్‌కు భూముల సేకరణపై హైకోర్టు హైదరాబాద్‌ : అనంతగిరిసాగర్‌ రిజర్వాయర్‌ నిమిత్తం రెండు గ్రామాల్లో 120 మంది నుంచి భూమి సేకరించిన తీరు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని హైకోర్టు తీర్పు ...

కార్డుతో పనిలేకుండా నిత్యావసరాలు పంపిణీ చేయండి

కార్డుతో పనిలేకుండా నిత్యావసరాలు పంపిణీ చేయండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌: కూలీలకు, పేదలకు రేషన్‌కార్డు, బయోమెట్రిక్‌తో సంబంధంలేకుండా 12 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు అందజేయాలంటూ ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో కార్డులేని వారికి, వలస కూలీలకు కూడా నిత్యావసరాలు పంపిణీ చేయాలని పౌరసరఫరాల ...

గర్భిణులకు వైద్యమందించరా?

గర్భిణులకు వైద్యమందించరా?

- ఇద్దరి మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం - అత్యవసర వైద్య సేవలు అందించేలా చూడండి - రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం నిండు గర్భిణికి పురిటి నొప్పులొస్తే జాతీయ రహదారులకు సమీప పట్టణాల్లోని ఆస్పత్రుల్లో వైద్యం అందజేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం ...

వలస కార్మికులకు ఎన్ని షెల్టర్‌హోమ్స్‌ ఉన్నాయి?

వలస కార్మికులకు ఎన్ని షెల్టర్‌హోమ్స్‌ ఉన్నాయి?

హైదరాబాద్‌ సిటీ : లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులు, గూడులేని నిరుపేదల సంరక్షణ కోసం ఇంతవరకు ఎన్ని షెల్టర్‌ హోమ్స్‌ ఏర్పాటు చేశారు? వాటి సామర్థ్యం ఎంత? తదితర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ సర్కారును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. ...

Page 2 of 4 1 2 3 4

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.