నడిరోడ్డుపై కాల్పులు : జర్నలిస్ట్‌ మృతి

నడిరోడ్డుపై కాల్పులు : జర్నలిస్ట్‌ మృతి

కాల్పుల కలకలం న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో నడిరోడ్డుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్‌ బుధవారం ఉదయం మరణించారు . తన మేనకోడలిని వేధించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ వద్ద...

Read more

జర్నలిస్టు వినోద్‌ దువాపై దేశద్రోహం కేసు

జర్నలిస్టు వినోద్‌ దువాపై దేశద్రోహం కేసు

ప్రధానిపై వ్యాఖ్యల పర్యవసానం.. అరెస్టుపై సుప్రీం స్టే న్యూఢిల్లీ : కరోనా మరణాలు, ఉగ్రవాద దాడులపై ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని సీనియర్‌ జర్నలిస్టు వినోద్‌ దువా యూ ట్యూబ్‌ వీడియోలో వ్యాఖ్యానించారు. దీనిపై హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ నేత...

Read more

కరోనాకు వెరవకుండా కెమెరాతో రోడ్డెక్కింది!

కరోనాకు వెరవకుండా కెమెరాతో రోడ్డెక్కింది!

 ఒకవైపు కరోనా కరాళనృత్యం చేస్తుంటే... దేశవ్యాప్తంగా లక్షలాది  వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు కాలినడకన వెళ్తుంటే... వారి యాతనను ప్రపంచానికి తెలిపేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోడ్డెక్కింది. ఒకటి కాదు రెండు కాదు... 74 రోజులు... 8 రాష్ట్రాలు... 14 వేల...

Read more

గాంధీలో జర్నలిస్ట్ డెత్ మిస్టరీ..

గాంధీలో జర్నలిస్ట్ డెత్ మిస్టరీ..

హైదరాబాద్‌ : గాంధీలో మెరుగైన చికిత్స అందిస్తున్నామనీ ప్రభుత్వం చెబుతుండగా, అవసరమైన సదుపాయాలు లేవని రోగులు, ప్రతిపక్షాలు అంటూనే ఉన్నాయి. కాగా, ఆదివారం మరణించిన జర్నలిస్ట్‌ మనోజ్‌ చివరి మాటలుగా స్నేహి తులతో మరణానికి ముందుచేసిన చాటింగ్‌ సంభాషణగా వైరల్‌ అవుతున్న విషయాలు...

Read more

గుజరాత్ జర్నలిస్టుపై దేశద్రోహం కేసు

గుజరాత్ జర్నలిస్టుపై దేశద్రోహం కేసు

- సీఎంను మారుస్తారన్న ఊహాగానాలపై వార్త రాసిన ఫలితం - అరెస్టు చేసిన పోలీసులు అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో బీజేపీ సర్కారు జర్నలిస్టుల గొంతును అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నది. తమకు నచ్చని వార్తలు రాసిన జర్నలిస్టుల రాతలకు బ్రేకులు వేస్తున్నది. గుజరాత్‌ సీఎం విజరు...

Read more

కాశ్మీరీ ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డులు

కాశ్మీరీ ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డులు

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌కు చెందిన ముగ్గురు ఫొటోగ్రాఫర్లకు ప్రతిష్టాత్మక పులిట్జర్‌-2020 అవార్డు సంయుక్తంగా లభించింది. శ్రీనగర్‌కు చెందిన దార్‌ యాసిన్‌, ముక్తర్‌ ఖాన్‌, జమ్ము జిల్లాకు చెందిన చాని ఆనంద్‌ అంతర్జాతీయ వార్తా సంస్థ 'అసోసియేటెడ్‌ ప్రెస్‌'కు పని చేస్తున్నారు. గత ఏడాది...

Read more

ఢిల్లీ జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా

ఢిల్లీ జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా

- పరీక్షలు, చికిత్సకు రూ. 12 లక్షలు మంజూరు - పరీక్షల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక క్యాంప్‌ - పరీక్షలకు సహకరించిన ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వివిధ తెలుగు...

Read more

మత విద్వేశాల్ని రగిలిస్తున్నాడు..

మత విద్వేశాల్ని రగిలిస్తున్నాడు..

అర్నబ్‌ గోస్వామిపై కేసు ముంబయి : ఒక మతానికి చెందినవారి వల్లే కరోనా వైరస్‌ విస్తరిస్తున్నదనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడని 'రిపబ్లిక్‌ టీవీ' ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామిపై ముంబయిలోని బాంద్రా పోలీసులు కేసు నమోదుచేశారు. ముస్లిం మతానికి చెందినవారిని లక్ష్యంగా చేసుకొని...

Read more

ప్రమాదంలో ప్రజాస్వామ్య హక్కులు

ప్రమాదంలో ప్రజాస్వామ్య హక్కులు

- 'ది వైర్‌'పై కక్షపూరిత వైఖరి : అమర్త్యసేన్‌ - తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ న్యూఢిల్లీ : భారత్‌లో ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య హక్కులు ప్రమాదంలో పడ్డాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల...

Read more
Page 2 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.