ఆర్టీసీ మహిళా కార్మికుల సమస్యలకు అంతం లేదా?
- కె. నాగలక్ష్మి టీఏస్ఆర్టీసీలో సమ్మె ముగిసిన అనంతరం డిసెంబరు ఒకటిన ప్రతి డిపో నుంచి ఇద్దరు మహిళలు సహా 5మంది కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో విందుకు ఆహ్వానించారు. ఆనాటి సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం అనేక వరాలు కురిపించారు. ...