తీరం ముంగిట కాలుష్య పరిశ్రమలు
విశాఖపట్నం: విశాఖ జిల్లా తీరప్రాంతంలో ఔషధ, రసాయన పరిశ్రమల కాలుష్యంతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు పాలకులు చేపట్టకపోగా, విశాఖ-చెన్నరు కోస్టల్ కారిడార్ (విసిఐసి) పేరుతో మరిన్ని కాలుష్యకారక పరిశ్రమలకు అనుమతిచ్చి అవస్థలు పెంచాలని చూస్తున్నారు. పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి ...