కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కలిదిండి మండలంలోని కొండంగి గ్రామ సర్పంచ్ గా గెలిచిన తిరుమలశెట్టి జ్యోతి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ కొండంగి గ్రామ అభివృద్ధికి మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని, గ్రామ అభివృద్ధికి మీరు కృషి చేయాలని కోరారు. అలాగే కొండంగి గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు,, ఎన్నికల విజయానికి కృషి చేసిన వారికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో, నీలపాల వెంకటేశ్వరరావు, చిట్టూరి బుజ్జి, పడవల శ్రీను, పన్నాస కృష్ణ, తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల ఆంజనేయులు,నల్లగచ్చు శ్రీనివాస్, కోకా కృష్ణ, కొక్కిలిగడ్డ వెంకటరావు, కోకా కోటేశ్వరరావు,కోకా బుగయ్య, ఏసురత్నం, ముద్దం గాంధీ, దుగ్గిరాల వినోద్, పోకల యేసు, పూర్ణచంద్రరావు, ప్రవీణ్, కృష్ణ, ఇమ్మానేని లక్ష్మణరావు, వెంకటరాజు, లోకేష్, రాంబాబు, వెంకటేశ్వరరావు, శివ, సామీయేలు, కొల్లాటి శ్రీను, మోజెస్, విజయ్, ఫీలిప్, రాజారత్నం, కృష్ణ, లక్ష్మణ్ యువకులు తదితరులు పాల్గొన్నారు.