కేబుల్స్పై నీటి తుంపర్లు పడి షార్ట్సర్క్యూట్ అయ్యే ముప్పుపై ఉన్నతాధికారులకు సమాచారం నిపుణుల్ని పంపి పరిష్కరిస్తామన్న అధికారులు రెండు రోజులు గడిచినా పట్టించుకోని వైనం ప్రమాద సమయంలోనూ బోర్డులకు ఆగని విద్యుత్తు సరఫరా పనిచేయని ఎగ్జాస్ట్ ఫ్యాన్లు.. సరిపోని ఆక్సిజన్ సిలిండర్లు...
Read moreశ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రిభారీ అగ్ని ప్రమాదం 900 మెగావాట్ల సామర్థ్యం గలహైడల్ ప్రాజెక్టు పూర్తిగా దగ్ధం రోజంతా సహాయక చర్యలు కొనసాగినా దక్కని ప్రాణాలు మృతుల్లో ఇద్దరు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు పొగ వల్ల...
Read moreఅర్ధరాత్రి దాటాక నాలుగో యూనిట్లో ప్రమాదం లోపల చిక్కుకున్న కొందరు సిబ్బంది అమ్రాబాద్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. తొలుత ప్యానల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీ శబ్దాలు రావడంతో...
Read moreఆకతాయిల వేధింపులతో యూపీ టాపర్ బలి లక్నో : మహిళలపై ఆకతాయిల వేధింపులు కరోనా సమయంలోనూ ఆగటంలేదు. కొందరు ఆవారా గ్యాంగ్ చేసిన పనికి విద్యా కుసుమం నేలరాలింది. కరోనాతో అమెరికాలో కళాశాలకు సెలవులు ఉండటంతో.. ఇంటికి వచ్చిన ఆ యువతి...
Read moreపరిశీలించకుండానే అనుమతులు భవనంలో సరైన అగ్నిమాపక పరికరాలూ లేవు అత్యవసర ద్వారమూ లేదు.. దర్యాప్తులో వెలుగులోకి రమేష్ ఆస్పత్రి, హోటల్ యాజమాన్యాలపై కేసు అమరావతి : విజయవాడ స్వర్ణప్యాలె్సలో నిర్వహిస్తున్న కొవిడ్ కేర్ సెంటర్లో అన్నీ లోపాలే వెలుగులోకి వస్తున్నాయి. ఎటువంటి...
Read more10 మంది బాధితుల మృతి హోటల్ స్వర్ణ ప్యాలెస్లో తెల్లవారు జామున ఘోర అగ్నిప్రమాదం ఆ హోటల్లోనే కరోనా సెంటర్ మంటలు, పొగతో బాధితులు ఉక్కిరిబిక్కిరి కొందరు అగ్నికి ఆహుతి.. పొగతో ఆగిన అత్యధికుల ఊపిరి కిటికీ అద్దాలు బద్దలు కొట్టుకుని...
Read moreవిజయవాడ: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రమేష్ ఆసుపత్రి కొవిడ్కేర్ సెంటర్గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హోటల్లో 40మంది వరకు...
Read more20 మంది దుర్మరణం జోరువానలో ల్యాండింగ్లో పట్టుకోల్పోయిన బోయింగ్ గింగిరాలు తిరుగుతూ 50 అడుగుల లోయలోకి ఆ వెంటనే పెద్ద శబ్దం చేస్తూ రెండు ముక్కలైన ఎయిర్ ఇండియా విమానం రన్వే పైనుంచి జారి లోయలో పడ్డ విమానం దుబాయ్ నుంచి...
Read more8 మంది దుర్మరణం.. అహ్మదాబాద్లో ఘటన అహ్మదాబాద్ : కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అసలే శ్వాస సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులు ఈ ఘటనతో ఉక్కిరిబిక్కిరైపోయారు. చూస్తుండగానే మంటలు వ్యాపించడంతో ఎనిమిది మంది సజీవ...
Read moreఅప్పు చెల్లించలేదని కర్కశం గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో దారుణం నకరికల్లు : అప్పు చెల్లించలేదని గిరిజన మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపేశాడో దుర్మార్గుడు. భూమి తనఖా పెట్టి అప్పు తీసుకోవడమే ఆమె పాలిట శాపమైంది. హృదయ విదారకమైన ఈ దుర్ఘటన...
Read more