Tag: problems

చిక్కుల్లో ప్రగతి చక్రం

చిక్కుల్లో ప్రగతి చక్రం

ప్రణాళిక.. పర్యవేక్షణ లోపాలే ఆర్టీసీకి శాపాలు  చక్కదిద్దితే లాభాల పరుగు  సాధ్యమే.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజంగా తెల్లఏనుగుగా మారిందా? అది నష్టాల బాట వీడి లాభాల మార్గంలో ప్రయాణించే అవకాశం లేదా? ఆర్టీసీ సంక్షోభానికి అసలు మూలం ఎక్కడుంది? ...

నాన్నా.. కనపడ్తలే

నాన్నా.. కనపడ్తలే

హైదరాబాద్‌: స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, టీవీల వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల విచ్చలవిడి వాడకంతో చిన్నారుల్లో కంటి సమస్యలు అధికం అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. విటమిన్‌–ఏ లోపం వల్ల కూడా పిల్లల్లో దృష్టిలోపం మరింత పెరిగిందని తెలిపింది. ఈ ...

ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానం

ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానం

చికిత్స పొందుతూ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి హైదరాబాద్‌లో కండక్టర్‌ ఆత్మహత్య నర్సంపేటలో మరో డ్రైవర్‌ ఆత్మాహుతియత్నం హైదరాబాద్‌లో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత పోలీసు దిగ్బంధంలో ఖమ్మం నగరం 19న రాష్ట్ర బంద్‌కు విపక్షాల మద్దతు కిరణ్‌ను మించి కేసీఆర్‌ చర్యలు: ...

దళితుల సమస్యలను పరిష్కరించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి కెవిపిఎస్‌ వినతి

దళితుల సమస్యలను పరిష్కరించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి కెవిపిఎస్‌ వినతి

అమరావతి: రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ కెవిపిఎస్‌ ప్రతినిధి బృందం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌, శాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్రలకు వినతిపత్రం ఇచ్చింది. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్టడీ సర్కిళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఎనిమిది నెలలుగా ...

ఓడీఎఫ్‌ లక్ష్యం నెరవేరిందా?

ఓడీఎఫ్‌ లక్ష్యం నెరవేరిందా?

దేశంలోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్‌)మయ్యాయని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో గత అయిదేళ్లలో 60 కోట్లమంది ప్రజలకు 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి ...

పంట రుణం.. సగమే! 

పంట రుణం.. సగమే! 

  వారంలో ముగియనున్న ఖరీఫ్‌ సీజన్‌ ఈ యేడు లక్ష్యంలో 50 శాతం మాత్రమే పంపిణీ సర్కార్‌ కారణమన్న బ్యాంకర్లు జూన్‌లో ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. మరొక్క వారంలో ముగియనుంది! సీజన్‌ ముగింపు దశకు వచ్చినా రైతులకు అందిన పంట రుణాలు ...

ఆ రైతమ్మల సంగతేంటి ?

ఆ రైతమ్మల సంగతేంటి ?

ఎ. కృష్ణరావు   తండ్రి అడుగుజాడల్లో ఆమె జర్నలిస్ట్‌ అయ్యారు...రచయిత్రిగా రైతులూ, పేదల బతుకులకు అద్దం పట్టారు...చిత్రకారిణిగా, ఛాయాగ్రాహకురాలిగా గ్రామీణ ప్రాంతాల దుస్థితిని కళ్ళకు కట్టారు...వ్యవసాయ కుటుంబాల్లో మహిళల తరఫున గొంతు వినిపిస్తున్నారు...దేశ విదేశాల్లో ప్రదర్శనలు పెట్టి, వారికి సాయం అందిస్తున్నారు... ...

భూతాపం పెరిగితే నష్టపోయేది మనమే

భూతాపం పెరిగితే నష్టపోయేది మనమే

- 2080 వరకల్లా 25 శాతం తగ్గనున్న ఆహారధాన్యాల దిగుబడి - 2050 వరకల్లా 52 కోట్ల మందికి తాగునీటి సమస్య - గత 15 ఏండ్లలో 11 ఉష్ణ సంవత్సరాలు పలు అధ్యయనాల్లో వెల్లడి న్యూఢిల్లీ: భూతాపం పెరగడం వల్ల తీవ్రంగా ...

ఆ రూ.800 కోట్లు ఎమైపోయినట్లు..!?

ఆ రూ.800 కోట్లు ఎమైపోయినట్లు..!?

ఇదీ లెక్క.... గ్రేటర్‌లో రహదారులు: 9,103 కి.మీలు జీహెచ్‌ఎంసీ పీపీఎంలో భాగంగా నిర్మించాల్సిన రోడ్లు: 827 కి.మీలు పనులు పూర్తయినవి: 600 కి.మీలు హెచ్‌ఆర్‌డీసీ నిర్మించాల్సిన రోడ్లు: 390 కి.మీలు పనులు పూర్తయినవి: 100 కి.మీలు 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు ...

స్పష్టత లేక.. ప్రకటనలు రాక

స్పష్టత లేక.. ప్రకటనలు రాక

తెలంగాణలో నిరుద్యోగులకు తప్పని నిరీక్షణ  నిబంధనల రూపకల్పనలో జాప్యంతో నిలిచిన సర్కారీ కొలువుల ప్రకటనలు  ఏడాదవుతున్నా వెలువడని గ్రూప్‌-1 నోటిఫికేషన్‌  టీఎస్‌పీఎస్సీ పరిధిలోనే నిలిచిపోయిన 1,949 పోస్టులు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న గ్రూప్‌-1, 2 తదితర ఉద్యోగ ప్రకటనలు నిలిచిపోయాయి. ...

Page 2 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.