ఖాకీ వీరంగం..
- వలస కార్మికులపై లాఠీచార్జి... బాష్పవాయు గోళాలు ప్రయోగం - మహిళలు.. చిన్నారులకు లాఠీ దెబ్బలు - పోలీసుల దాడుల్లో పలువురికి గాయాలు... - బీజేపీ పాలిత గుజరాత్లో దారుణం.. కూటి కోసం.. కూలి కోసం.. పట్టణానికి వలస వచ్చిన కార్మికుల ...
- వలస కార్మికులపై లాఠీచార్జి... బాష్పవాయు గోళాలు ప్రయోగం - మహిళలు.. చిన్నారులకు లాఠీ దెబ్బలు - పోలీసుల దాడుల్లో పలువురికి గాయాలు... - బీజేపీ పాలిత గుజరాత్లో దారుణం.. కూటి కోసం.. కూలి కోసం.. పట్టణానికి వలస వచ్చిన కార్మికుల ...
- సొంతూళ్ళకు పంపాలంటూ వీధుల్లోకి కార్మికులు - రెచ్చిపోయిన ముంబయి పోలీసులు - దొరికిన వారిని దొరికినట్టు బాదిన ఖాకీలు - పలువురికి తీవ్రగాయాలు... - పరిస్థితి అదుపులోనే ఉంది : థాకరే - మోడీ ప్రసంగంలో కానరాని రోడ్ మ్యాప్ ...
ఇందిరా పార్కు నుంచి అసెంబ్లీ దిశగా పరుగులు పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయింపు కళ్లుగప్పి కొందరు అసెంబ్లీకి జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ పోలీసుల అడ్డగింతలు ఎక్కడికక్కడ అరెస్టులు.. అడ్డగింతలు.. వాగ్వాదాల నడుమ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పింఛనర్ల ఐక్య వేదిక శుక్రవారం తలపెట్టిన చలో ...
Successive and overlapping Section 144 orders since 1993 have put paid to Mumbaikars' ability to protest where and when they want to. Mumbai: On January 25, the Mumbai Police Commissionerate issued ...
రామచంద్ర గుహ(వ్యాసకర్త చరిత్రకారుడు) పౌరసత్వ సవరణ చట్టంతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన భారత గణతంత్ర రాజ్య ప్రస్థానం ఎటు వైపు? ఉత్తరప్రదేశ్ ఒక మార్గాన్ని నిర్దేశించింది: మతపరమైన అధికసంఖ్యాక వాద సంకుచితత్వాన్ని మరింత దృఢంగా నొక్కి చెప్పడం ద్వారా హిందూత్వ పాలనకు, ...
వ్యాసకర్త : రాజీవ్ ధావన్ విశ్లేషణ: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలుపుతున్నవారితో ఎలాంటి చర్చలూ చేపట్టని ఉత్తరప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు వారిని బలప్రయోగంతో చెదరగొట్టాయి. కాల్పులు జరిపాయి. విధ్వంసం చేసినవారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. వాస్తవానికి అటు కేంద్రంలో, ...
న్యూఢిల్లీ : ఢిల్లీలో రెండు యూనివర్శిటీలపై పోలీసుల జులుంపై దేశవ్యాప్తంగా విద్యార్థిలోకం ఉద్యమిస్తోంది. ఘటన నాటి నుంచీ పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే.. విద్యార్థుల ఆందోళన, మోడీ సర్కారు అనుసరిస్తున్న హింసాత్మక ధోరణి అర్థమవుతుంది. జామియా మిలియా ఇస్లామియా కళాశాల విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడిన ...
Dozens of residents and about 15 policemen were injured in the protest that was allegedly followed by policemen barging into several homes and vandalising them in the dead of the ...
The team accused police of targetting Muslims and peaceful protesters across India’s most populous state. New Delhi: “For the last one week, Uttar Pradesh is under a reign of terror,” a ...
- సీఏఏ నిరసనకారులపై పోలీస్ చర్య దారుణం - కేవలం ముస్లింలకు సంబంధించిన అంశం కాదు : ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా గళమెత్తినవారిపై ఈతీరుగా పాలకులు అణిచివేత చర్యలకు దిగటం...బ్రిటిష్ వలసపాలనలో ...