Tag: Muslims

హిందువు అంత్యక్రియలకు ముస్లింల సాయం

హిందువు అంత్యక్రియలకు ముస్లింల సాయం

బులంద్‌షహర్‌: మానవత్వం పరిమళించిన అరుదైన ఉదాత్త సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌లో వెలుగులోకి వచ్చింది. హిందూ మతస్థుడి అంత్యక్రియలకు ముస్లిం సోదరులు చేయూత అందించి మానవత్వాన్ని చాటారు. ఆపత్కాలంలో మతాల అడ్డుగోడలను అధిగమించి ఆపన్న హస్తం అందించి ఆదర్శంగా నిలిచారు. కరోనా వైరస్‌ ...

మేమంతా ఒకటే…

మేమంతా ఒకటే…

- ఢిల్లీ సమీపంలోని ఆలీ గ్రామంలో సోదరభావంతో మెలిగిన రెండు మతాలవారు న్యూఢిల్లీ : పదిరోజుల క్రితం ఢిల్లీలో చోటుచేసుకున్న మారణహౌమంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అల్లరిమూకలు పాల్పడిన ఈ క్రూరచర్యతో ఘటన జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలే గాక దేశవ్యాప్తంగా ...

ఢిల్లీ హింస:- ఎందుకు నిరుద్యోగ యువత అల్లర్లకి కారణమౌతున్నారు?

ఢిల్లీ హింస:- ఎందుకు నిరుద్యోగ యువత అల్లర్లకి కారణమౌతున్నారు?

ఆనింద్యో చక్రవర్తి ఫిబ్రవరి 25 న నా స్నేహితుడు సౌరభ్ శుక్లా జీవితాన్ని ఓ రుద్రాక్ష మాల కాపాడింది. సౌరభ్ ఓ హిందూ మతస్తుడిగా తన చిన్నప్పటినుంచే రుద్రాక్ష మాలని మెడలో ధరించారు. ఆ మాల వల్ల తనకి ప్రశాంతత చేకూరుతుందని ...

సోదరభావంతో దగ్గరుండి పెండ్లి

సోదరభావంతో దగ్గరుండి పెండ్లి

హిందూ యువతి వివాహానికి ముస్లిం కుటుంబాల అండ న్యూఢిల్లీ : 'హిందూ - ముస్లిం అనే తేడా లేకుండా ఎన్నో ఏండ్లుగా కలిసిమెలసి సోదర భావంతో ఇక్కడే ఉంటున్నాం. ఆనందంగా ఉండాల్సిన సమయంలో మా కండ్ల ముందే అమ్మాయి పెళ్లి ఆగిపోతుండటం తట్టుకోలేక ...

మోడీ పాలనలో తుపాకీ సంస్కృతి

మోడీ పాలనలో తుపాకీ సంస్కృతి

- వి. శ్రీనివాసరావు ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో హింస రాజ్య విధానంగా మారుతోంది. రాజ్యం ప్రజల బాగోగులు చూడాలి. సంక్షేమానికి బాధ్యత వహించాలి. కానీ ఇందుకు భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తోంది. ప్రజలంతా మాంద్యంతో అల్లాడుతుంటే మోడీ ప్రభుత్వం ప్రజలపై తుపాకీ ...

షాహీన్‌బాగ్‌… అపూర్వ మహిళా పోరాట శిబిరం

షాహీన్‌బాగ్‌… అపూర్వ మహిళా పోరాట శిబిరం

షాహీన్‌బాగ్‌... గత 50 రోజులుగా పత్రికల్లో, మీడియాలో తరచూ వినిపిస్తున్న పదం. ఢిల్లీలోని ఒక ప్రాంతానికి హఠాత్తుగా ఇంత పేరు ఎందుకొచ్చిందంటే... అక్కడ జరుగుతున్న నిరసన ప్రదర్శనలే కారణం. ‘పౌరసత్వ సవరణ చట్టం’ ఆమోదం తర్వాత వేలాది మహిళలు ఈ ప్రాంతంలో ...

మసీదుల్లో ప్రతిజ్ఞ

మసీదుల్లో ప్రతిజ్ఞ

ఎన్పీఆర్‌, ఎన్నార్సీలను బహిష్కరిస్తున్నాం దరఖాస్తులు నింపం.. పత్రాలు చూపించం తెలుగు రాష్ట్రాల ముస్లిముల నిర్ణయం హైదరాబాద్‌: మేమంతా భారతీయులం. రాజ్యాంగం మాకు స్వేచ్ఛను ఇచ్చింది. ఆ స్వేచ్ఛను కాపాడుకోవడానికి మేం పోరాడుతూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్పీఆర్‌, ఎన్నార్సీ దరఖాస్తులను పూర్తి ...

ఎవరా 23 మంది...?

ఎవరా 23 మంది…?

- యూపీ పోలీసుల బుల్లెట్లకు మరణించిన అభాగ్యులు - సీఏఏ నిరసన ఉద్యమంలో పాల్గొన్నారన్న కోపంతో.. - మృతులలో దినసరి కూలీలు, ఆటో రిక్షా డ్రైవర్లే అధికం - ముగ్గురివే పోస్టుమార్టం నివేదికలు అందజేత లక్నో : మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ ...

Page 2 of 6 1 2 3 6

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.