నలుగురు సభ్యులు.. నాలుగు గంటలు
ముగిసిన దిశ నిందితుల రీపోస్టుమార్టం ఎయిమ్స్ బృందం స్వీయ పర్యవేక్షణలో నిర్వహణ తొమ్మిది తూటా గాయాల గుర్తింపు కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత గాంధీఆసుపత్రి, న్యూస్టుడే: ఎదురు కాల్పుల్లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో సోమవారం రీపోస్టుమార్టం పూర్తయింది. ...