1 నుంచి చేప పిల్లల పంపిణీ!
ఈ ఏడాది పంపిణీ లక్ష్యం 81.70 కోట్లు కాళేశ్వరం రిజర్వాయర్లలో కోటి చేప పిల్లలు టెక్నికల్ బిడ్లు తెరిచిన జిల్లా కమిటీలు 2, 3 రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్స్ ఓపెన్ హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ఆగస్టు ...
ఈ ఏడాది పంపిణీ లక్ష్యం 81.70 కోట్లు కాళేశ్వరం రిజర్వాయర్లలో కోటి చేప పిల్లలు టెక్నికల్ బిడ్లు తెరిచిన జిల్లా కమిటీలు 2, 3 రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్స్ ఓపెన్ హైదరాబాద్: రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ఆగస్టు ...
కేసులు పెరుగుతుంటే సర్కారు నిద్రపోతోంది.. ఇది నేరపూరిత నిర్లక్ష్యమే సీఎస్ సహా ఆరుగురికి సమన్లు బులెటిన్, పడకల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాస్తున్నారు ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇద్దరు సంచాలకుల్ని తొలగించలేదేం? కోర్టు ధిక్కారం ఎందుకు పెట్టొద్దు? జాగ్రత్తలు తీసుకోకపోతే స్పెయిన్, ఇటలీ, ...
-వేర్వేరు అనారోగ్యాలతో ఒకేరోజు 8 మంది మృతి - అంతకుముందు నలుగురు కరోనాకు బలి - అక్కరకు రాని తార్నాక ఆర్టీసీ దవాఖానా - పట్టించుకోని యాజమాన్యం, ప్రభుత్వం - ఆందోళనలో ఉద్యోగులు - కానరాని సంక్షేమ మండళ్లు హైదరాబాద్: ఆర్టీసీలో ...
పాజిటివ్ వస్తే ఇళ్లకే.. సొంత డబ్బుతో చికిత్స పని చేస్తున్న ఆస్పత్రిలో చికిత్సకు నిరాకరణ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటూ నిరాదరణ క్వారంటైన్కు వెళితే వేతనాల్లో కోతలు ఇతర రాష్ట్రాల వారి పరిస్థితి మరీ దారుణం యాజమాన్యాల తీరుతో మనస్తాపం రాజీనామాలు, నర్సింగ్ ...
కోవిద్ కు సంబంధించి రోజురోజుకీ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థాగత మద్ధతు వ్యవస్థలు పెరగకపోగా, వున్న వ్యవస్థలు కూడా కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సామాన్య ప్రజలు వెళ్లాలంటే గాంధీ తప్పించి దిక్కులేదు. అక్కడ ...
కోవిద్ కు సంబంధించి రోజురోజుకీ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థాగత మద్ధతు వ్యవస్థలు పెరగకపోగా, వున్న వ్యవస్థలు కూడా కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సామాన్య ప్రజలు వెళ్లాలంటే గాంధీ తప్పించి దిక్కులేదు. అక్కడ ...
-బెడ్ల కిందికి వరద -ఉస్మానియా ఆస్పత్రిలో మురుగు వాసన - ఓపీ బ్లాక్లో మోకాళ్ల లోతుకు నీరు - బాత్రూంకు వెళ్లలేక రోగుల బాధ హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోకి వరద నీరు చేరి ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తున్నది. బుధవారం కురిసిన ...
-బెడ్ల కిందికి వరద -ఉస్మానియా ఆస్పత్రిలో మురుగు వాసన - ఓపీ బ్లాక్లో మోకాళ్ల లోతుకు నీరు - బాత్రూంకు వెళ్లలేక రోగుల బాధ హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలోకి వరద నీరు చేరి ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తున్నది. బుధవారం కురిసిన ...
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవచ్చు: హైకోర్టు హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేతపై హైకోర్టు స్టే పొడిగించింది 15వ తేదీవరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. సెక్రెటేరియట్ కూల్చేసేందుకు రాష్ట్ర్ర మంత్రివర్గం జూన్ 30 తీర్మానం చేసిందని చెబుతున్న ప్రభుత్వం ...
లక్షణాలుంటే ఇంట్లోనే.. సామాజిక వెలి భయం కొన్నాళ్లపాటు సొంత వైద్యం తర్వాత యాంటీబాడీ పరీక్షలు తెలంగాణలో నయా ట్రెండ్ హైదరాబాద్: హిమాయత్నగర్కు చెందిన రవికుమార్ నాలుగు రోజుల నుంచి జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. విరేచనాలతో పాటు గొంతులో గరగర కూడా ...