నిందితుల్లో ఇద్దరు మైనర్లా?
20 ఏళ్లన్న పోలీసులు.. ‘బోనఫైడ్’ ప్రకారం 18 లోపే చెన్నకేశవులు వయసు 15 ఏళ్ల 7 నెలల 26 రోజులు జొల్లు శివ వయసు 17 ఏళ్ల 3 నెలల 21 రోజులు ఎన్హెచ్ఆర్సీకి అందజేసిన కుటుంబ సభ్యులు కానీ, ఆధార్ ...
20 ఏళ్లన్న పోలీసులు.. ‘బోనఫైడ్’ ప్రకారం 18 లోపే చెన్నకేశవులు వయసు 15 ఏళ్ల 7 నెలల 26 రోజులు జొల్లు శివ వయసు 17 ఏళ్ల 3 నెలల 21 రోజులు ఎన్హెచ్ఆర్సీకి అందజేసిన కుటుంబ సభ్యులు కానీ, ఆధార్ ...
ఈ. సంతోష్ గన్ను చేతిలో ఉంది కదా అని నిజానిజాలు తేలకుండానే కరుగట్టిన నేరస్తులుగా ముద్రవేసి చట్టాన్ని చేతిలోకి తీసుకొని, నలుగురు నిందితులను కావాలనే కాల్చిచంపి ఎన్ కౌంటర్ గా చిత్రించడం దగా. ఈ బూటకపు ఎన్ కౌంటర్ తో అమాయకులైన ...
దిశా నిందితులు మరణశిక్ష విధించ దగినవాళ్లే విధించాలి కుడా కానీ ఆ శిక్షా చట్టబద్ధంగా జరగాలి. కానీ చట్టవిరుద్దంగా ఒక రకంగా దొంగతనంగా చంపడం అంటే మన చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థ బాగోలేవు అని చెప్పడమే. నిజానికి పోలీసు వ్యవస్థ ...
The accused had been taken to the scene of the crime on Thursday to collect evidence of the crime. The reports of the encounter surfaced on Friday morning. In ...
దిశ అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. తెలంగాణ శాంతిభద్రతల అడిషనల్ డిజీ జితేందర్ బీబీసీకి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీనిపై నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ఆయన బీబీసీతో అన్నారు. సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ బీబీసీతో ...
కె. శ్రీనివాస్ ఒక సంఘటన జరిగినప్పుడు ఆవేశపడడం కాదు, దీర్ఘకాలిక సాంస్కృతిక ఉద్యమంగా ఇది సాగాలి. మన చదువులను కడిగిపారేయాలి. బహిరంగంలో ఉన్న ప్రతి పాఠ్యాన్ని పరీక్షకు గురిచేయాలి. ప్రతి సాంస్కృతిక అంశాన్నీ బోనులో నిలబెట్టి పరీక్షించాలి. భయమేస్తోంది పాపా– అని ...
By : కె సజయ ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళితే ఇది మా పరిధిలోకి రాదని నిర్దాక్షిణ్యంగా పంపించగలిగిన ‘ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ’ మన తెలంగాణాకు వుంది. పైగా, ఆ తల్లిదండ్రులు ‘మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు, ...
ఇక ఫిర్యాదుకు పరిధి ఉండదు! ప్రాథమిక విద్యలో నైతిక విలువలకు స్థానం ప్రత్యేకంగా పాఠ్యాంశాల రూపకల్పన పాఠ్య పుస్తకాల్లోనూ సహాయ నంబర్ల ముద్రణ నేరస్థులపై నిఘాకు పంచాయతీ కార్యదర్శులు నేరాలపై చైతన్యం తెచ్చేలా గ్రామ, పట్టణ కమిటీలు దిశ ఘటన నేపథ్యంలో ...
హైదరాబాద్: శంషాబాద్ పరిసరాల్లో దారుణ హత్యాచారానికి గురైన దిశ కేసులో ఒక్కో నిజం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. మనిషి రూపంలో ఉన్న నలుగురు రాక్షసులు దిశపై ముందు అత్యాచారం చేసి ఆ తరువాత చంపేసి దిశకు నిప్పంటించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ...
చర్లపల్లి జైల్లోని సింగిల్ సెల్స్లో హత్యాచార నిందితులు.. కానరాని పశ్చాత్తాపం.. రాత్రంతా మెలకువగానే! తోటి ఖైదీల ఆగ్రహం.. కట్టుదిట్టమైన భద్రత ఆ నలుగురిపై 24 గంటలూ నిఘా హైదరాబాద్ సిటీ/హైదరాబాద్: ఒక నిండుప్రాణాన్ని నిలువునా తీశామన్న పశ్చాత్తాపం ఏమాత్రం లేదు.. ఎలా దొరికిపోయామన్న ...