ముసుగు తొలగింది
సంచిలోంచి పిల్లి బయటకు వస్తున్నది బీజేపీ నాయకత్వం ముసుగు తొలగుతున్నది. టీఎస్ ఆర్టీసీలో కేంద్రం వాటా గురించీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలకు కేంద్రం అనుమతి విషయంలోనూ, కేంద్రం చేసిన చట్టమే అమలు చేస్తున్నానన్న కేసీఆర్ ప్రకటన విషయంలోనూ కేంద్రం వివరణ ...