భారమైన చదువు
- మోడీ హయాంలో పెరిగిన విద్య వ్యయం - ప్రాథమిక విద్య ఖర్చులో 31శాతం పెరుగుదల - ఎన్ఎస్ఓ నివేదిక కీలకాంశాలు న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలోని విద్యార్థులకు చదువు మరింత భారమైంది. 2014తో ...
- మోడీ హయాంలో పెరిగిన విద్య వ్యయం - ప్రాథమిక విద్య ఖర్చులో 31శాతం పెరుగుదల - ఎన్ఎస్ఓ నివేదిక కీలకాంశాలు న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలోని విద్యార్థులకు చదువు మరింత భారమైంది. 2014తో ...
ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, తెలంగాణ సెకండ్ పట్టణ ప్రాంతాల్లో తెలంగాణే టాప్ జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ జాతీయ శాంపిల్ సర్వేలో వెల్లడి దేశంలో బాటిల్ నీటి వినియోగంలో తెలుగు రాష్ట్రాలే ముందున్నాయి. ఒక్క డయ్యు, డామన్ను మినహాయిస్తే మిగతా కేంద్ర ...
ప్రజలను పాలకులు తమ పిల్లల్లా చూసుకోవాలని, దయగా ప్రేమగా ఉండాలని పూర్వం చెప్పేవారు. కాస్త మానవత్వంతో వ్యవహరించిన రాజులకు మంచి కీర్తి దక్కేది. కఠినాత్ములకు, నిర్దయులకు ఉండేది అపకీర్తి తప్ప, కీర్తి కాదు కదా? ఆధునిక కాలంలో పాలకులు ప్రజలతో ప్రజాస్వామికంగా ...
కోర్టులో తేలాకే నిర్ణయం 5 వేల కోట్ల అప్పు.. తక్షణం కట్టాల్సినవి 2 వేల కోట్లు ప్రతి నెలా 640 కోట్లు కావాలి.. ఎక్కడి నుంచి తెచ్చేది? సర్కారుకు భరించే శక్తి లేదు.. ఇలా నడపడం కుదరదు రూట్ల ప్రైవేటుపై నేడు ...
- అవిజిత్ పాఠక్ అనువాదం: కొండూరి వీరయ్య,సెల్: 9871794037 విద్య ప్రజలందరి హక్కు. కొద్దిమంది సంపన్నులకు మాత్రమే దక్కే విలాసవంత మైన సరుకు కాదు. నేను అధ్యాపకునిగా పనిచేస్తున్న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జేఎన్యూ) అక్కడి విద్యార్ధులు కనీసం తమతో మనసు ...
- వైద్యుడిని నియమించి సేవలు మెరుగుపర్చాలి - మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం వద్ద గిరిజనుల ధర్నా ముంచంగిపుట్టు (విశాఖపట్నం) ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఆసుపత్రిని ప్రయివేటు సంస్థకు అప్పగించడాన్ని ...
కాంకర్, ఎస్సీఐ కూడా.. కేంద్ర కేబినెట్ ఆమోదం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే భారీ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభు త్వం తెరలేపింది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం కారణంగా తగ్గిన రాబడులను పెంచుకునే లక్ష్యంతో ఐదు ప్రభుత్వ రంగ ...
అసత్యాలే అధికారిక సిద్ధాంతాలు. చెడే సుగుణం. నిరంకుశత్వమే ప్రజాస్వామ్యం. అసంబద్ధ స్వగతమే నిర్ణయాలు తీసుకునే కళ! ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యను వ్యాపార సరుకుగా మార్చివేస్తున్న నేపథ్యంలో జెఎన్యూ విద్యార్థులు రాజ్యవ్యవస్థకు ఒక వాస్తవాన్ని తమ పోరాటం ద్వారా గుర్తుచేయదలిచారు. ప్రభుత్వ నిధులతో ...
గడిచిన నలభై ఐదు రోజుల్లో చాలసార్లు ఆశను రేకెత్తించే వ్యాఖ్యలు, చట్టాన్ని పాటిస్తారేమో, చట్ట ఉల్లంఘనను శిక్షిస్తారేమో అని అనుమానించదగిన పదునైన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు కూడా చేతులెత్తెయ్యడంతో వీరోచితమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎలా ముగుస్తుందోనన్న ఆందోళన కలుగుతున్నది. 'నా ...
ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లొద్దు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 35వ రోజుకు ఆర్టీసీ సమ్మె 11 వరకు ఎలాంటి చర్యలొద్దు.. కార్మికులను రెచ్చగొట్టొద్దు పరిస్థితుల్ని దిగజార్చొద్దు.. కేబినెట్ నిర్ణయం రహస్యం కాదు....కోర్టు కోరితే వివరాలివ్వాల్సిందే.. ధర్మాసనం స్పష్టీకరణ టీఎస్ ఆర్టీసీ అధీనంలో ...