Tag: Not

మోడీ ప్రసంగం ప్రసారం చేయలేదు

మోడీ ప్రసంగం ప్రసారం చేయలేదు

చెన్నై : ప్రధాని మోడీ ప్రసంగాన్ని లైవ్‌ టెలికాస్ట్‌ చేయలేదని ఓ ఉద్యోగినిపై ప్రభుత్వరంగ బ్రాడ్‌కాస్టింగ్‌ ఏజెన్సీ ప్రసార భారతి క్రమ శిక్షణ చర్యలకు ఉపక్రమించింది. సెప్టెంబర్‌ 30న తమిళనాడులోని మద్రాస్‌ ఐఐటీలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని డీడీ ...

గద్దొచ్చె కోడిపిల్ల..

గద్దొచ్చె కోడిపిల్ల..

- గోదావరి ఇసుకను మింగుతున్న సర్కార్‌ - యజమానులే కూలీలుగా మారిన వైనం - ఆదివాసీలకు దక్కని ఇసుక రీచ్‌లు - రైజింగ్‌ కాంట్రాక్టర్ల పేరుతో వింత భాష్యం - ఖనిజాభివృద్ధి సంస్థ పేరుతో వ్యాపారం - వందల కోట్లు దండుకుంటున్న ...

సచివాలయాన్ని కూల్చొద్దు

సచివాలయాన్ని కూల్చొద్దు

దీనిపై వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి ఇప్పుడు కూలిస్తే న్యాయ ప్రక్రియను కూల్చినట్లే దసరా సెలవుల తర్వాత పిటిషన్లపై విచారణ సర్కారుకు హైకోర్టు ఆదేశం పిటిషన్లపై దసరా సెలవుల తర్వాత విచారణ అడ్వొకేట్‌ జనరల్‌కు నిర్దేశించిన ధర్మాసనం హైదరాబాద్‌ : సచివాలయ భవనాల కూల్చివేత ...

విమర్శకుల గొంతు నొక్కుతున్నారు

విమర్శకుల గొంతు నొక్కుతున్నారు

* ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌   న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలపై ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ మండిపడ్డారు. పాలనలో వారు అనురిస్తున్న విధానాలను విమర్శించే వారి గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. ఇటీవలి కాలంలో కేంద్ర ...

మంచి దోస్తులే…కానీ

మంచి దోస్తులే…కానీ

- అమెరికా పర్యటనతో దేశానికి దక్కిందేంటి? - ఇరు దేశాల మధ్య ఎక్కడి సమస్యలు అక్కడే. - నిరాశతో వెనుదిరిగిన పియూష్‌ గోయల్‌ - ఆర్థికమాంద్యం దెబ్బతో ముందుకురాని అమెరికా కంపెనీలు హౌడీ-మోడీ, ఐరాసలో భారత ప్రధాని మోడీ ప్రసంగాలు, అధ్యక్షుడు ...

ఒక్క మంచం.. ఇద్దరు రోగులు

ఒక్క మంచం.. ఇద్దరు రోగులు

- నేలపైనే వైద్యసేవలు - సర్కారు దవాఖానాల్లో మారని తీరు - రద్దీని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలం - ప్రహసనంగా మారిన వైద్యం. - మాకు దిక్కెవరు..వ్యాధిగ్రస్తులు భవిష్యత్‌ అవసరాలను అంచనా వేసి దానికి తగినట్టుగా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ...

హిందీ పెత్తనం చెల్లదు..

హిందీ పెత్తనం చెల్లదు..

- నాగటి నారాయణ విద్య, వైద్యం, ఉద్యోగం, ఆర్థిక మాంద్యం తదితర మౌలిక సమస్యలను మరుగు పరుస్తూ ప్రజల దృష్టిని మరల్చడానికి కొత్త సమస్యలను సృష్టించడమే మోడీ-షా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పని. బీజేపీ పెత్తందారీ అమ్ముల పొదిలోని మరో ...

ఉల్లి ఘాటు వెనుక?

ఉల్లి ఘాటు వెనుక?

- రాజధానిలో కిలో రూ.80 - కృత్రిమ కొరత సృష్టిస్తున్న దళారులు స్టాక్‌ గురించి బెంగవద్దు : కేంద్రం న్యూఢిల్లీ : ఉల్లి ధరలు ఒక్కసారిగా ఘాటెక్కాయి.. ప్రభుత్వాలనే కూల్చేసిన చరిత్రగల ఉల్లి ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్నాయి. ...

డయాగ్నస్టిక్‌ కేంద్రాలెక్కడ?

డయాగ్నస్టిక్‌ కేంద్రాలెక్కడ?

20 జిల్లాల్లో ఏర్పాటుకు జీవో జారీ.. ఏడాదైనా ఒక్కచోటా లేదు 52 రకాల పరీక్షలు ఉచితమన్నారు రాష్ట్రంలో ప్రతి రోజూ 80 వేల ఓపీ వీరిలో జ్వర పీడితులే ఎక్కువమంది రోగ నిర్ధారణ పరీక్షలతో జేబులు గుల్ల హైదరాబాద్‌, సెప్టెంబరు 24 ...

పంట రుణం.. సగమే! 

పంట రుణం.. సగమే! 

  వారంలో ముగియనున్న ఖరీఫ్‌ సీజన్‌ ఈ యేడు లక్ష్యంలో 50 శాతం మాత్రమే పంపిణీ సర్కార్‌ కారణమన్న బ్యాంకర్లు జూన్‌లో ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. మరొక్క వారంలో ముగియనుంది! సీజన్‌ ముగింపు దశకు వచ్చినా రైతులకు అందిన పంట రుణాలు ...

Page 3 of 4 1 2 3 4