Türkiye'deki Mostbet bahisçisine katılarak, spor ve çevrimiçi casinolarda bahis yapmanın yanı sıra en uygun koşullardan olumlu duygular alacaksınız. İster deneyimli bir oyuncu olun ister yeni başlayın, burada size yüksek oranlar, çeşitli bonuslar ve promosyonlar, bedava bahisler, bedava çevirmeler ve hızlı para çekme olanakları sunulacak. Mobil uygulamamızı indirerek hareket halindeyken bile oyunun tadını çıkarabilirsiniz!
  • వార్తలు
  • ఆంధ్రా
  • తెలంగాణ
  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమా
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ప్రపంచ వ్యవహారాలు
  • సామాజిక సమస్యలు
  • కరోనా
Tuesday, September 19, 2023
  • Login
Navasakam News Network
  • వార్తలు
  • ఆంధ్రా
    ప్రభుత్వ సంస్థల్లో మతపరమైన క్రతువులను ఖండిస్తున్న ప్రజా సంఘాలు.

    ప్రభుత్వ సంస్థల్లో మతపరమైన క్రతువులను ఖండిస్తున్న ప్రజా సంఘాలు.

    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

    కైకలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

  • తెలంగాణ

    Taking ‘pole’ position to be the state first linewomen

    గృహ హింస బారిన 30% మంది

    ఆయుధాలు సమకూర్చుకోవడంలో నయీంకు పోలీసుల సహకారం?

    కొడుకులాంటి కూతురి కథ!

    ఆదివాసీల అమ్మ!

    భూమి పోయిందనే దిగులుతో రైతు ఆత్మహత్య

    బెబ్బులి ఆకలి గాండ్రింపులు

    జిల్లాల్లో ఐటీ టవర్లు లేవ్..కొలువుల్లేవ్..

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమా

    రాజకీయాల్లో… కథానాయకుల పాత్రలు

    వెండితెరపై గాడ్సే మరణ వాగ్మూలం

    సత్యజిత్‌ రే అందించిన ఆణిముత్యం సౌమిత్ర చటర్జీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    అత్యంత విషమం

    అత్యంత విషమం

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    Dalit Cultural Identity – A Re-Renditioning

    Dalit Cultural Identity – A Re-Renditioning

    మత్తులో యువత చిత్తు!

    మత్తులో యువత చిత్తు!

  • ఆరోగ్యం
  • క్రీడలు

    Women Hold Up Economy Yet Continue To Disappear From Workforce

    More than half of all women in Andhra Pradesh suffer from anaemia, shows survey

    గృహ హింస బారిన 30% మంది

    Child Nutrition Levels in India Worsened Over Last Five Years, Finds NHFS Survey

    Compromise in Rape Trials: The Ugly Realities of a Casteist System

    అన్నదాతల పోరులో అతివలు

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

    The Alarming Drop in the Female Labour Force Participation in India

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

  • టెక్నాలజీ
  • ప్రపంచ వ్యవహారాలు

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

    అమెరికా ఆర్థిక సారథులు

    ‘జైహింద్’ చరిత్ర తెలుసుకోండి మోడీజీ

    ఆమె విఫ్లవానికి మనసిచ్చింది

    మాంత్రికుడు మరో లోకానికి

    How do we avoid future authoritarians? Winning back the working class is key

    బ్రెజిల్లో నల్లజాతీయుడి హత్య

    వయసు వెనక్కి!

    శునక వీరోచితం.. నిండు గర్భంతో ఉన్నా..

    కొవిడ్‌కు సరికొత్త చికిత్స

  • సామాజిక సమస్యలు

    The Post-Hathras Conundrum: Striving for a National Dalit-Bahujan Agenda

    Slow and opaque decisions during Covid-19 crisis put the spotlight on India’s drug regulator

    మోడీ పాలన సామాజిక న్యాయానికి పెను ముప్పు

    Lower castes in Bihar have got political power, not economic progress

    సుపరిపాలన చందనం

    సుపరిపాలన చందనం

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    ఉద్యమాల సూర్యుడు

    ఉద్యమాల సూర్యుడు

    పురుగు మందు డబ్బాతో వృద్ధురాలు ధర్నా

  • కరోనా
    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    వైరస్‌లా మతవిద్వేషం

    వైరస్‌లా మతవిద్వేషం

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164  కోట్లు

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164 కోట్లు

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

No Result
View All Result
Navasakam News Network
  • వార్తలు
  • ఆంధ్రా
    ప్రభుత్వ సంస్థల్లో మతపరమైన క్రతువులను ఖండిస్తున్న ప్రజా సంఘాలు.

    ప్రభుత్వ సంస్థల్లో మతపరమైన క్రతువులను ఖండిస్తున్న ప్రజా సంఘాలు.

    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

    పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతియుత ర్యాలీ

    కైకలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    RDO – ఫారెస్ట్ వారి అక్రమ అధీనంలో వున్న మా భూమి రీ సర్వే చేయాలి – జాన్ పేట గ్రామస్తులు.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    Collector – మా సొసైటీ భూములు తిరిగి ఇప్పించందని కలెక్టర్ గారికి జాన్ పేట గ్రామస్తుల వినతి.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    DNR – మా సొసైటీ భూమిని తిరిగి ఇప్పించమని MLA DNR గారికి వినతి అందించిన జాన్ పేట గ్రామస్తులు.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    MRO – ఫారెస్ట్ వారి ఆక్రమణ లో వున్న మా సొసైటీ భూమిని రీ సర్వేచేయమని కైకలూరు MRO గారికి వినతి.

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    క్షుద్రతాండవం – మదనపల్లె జంటహత్యలు జరిగి ఏడాది…

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

    ZP చైర్మన్ శ్రీమతి ఉప్పాల హరిక గారికి శుభాకాంక్షలు తెలిపిన MLA DNR

  • తెలంగాణ

    Taking ‘pole’ position to be the state first linewomen

    గృహ హింస బారిన 30% మంది

    ఆయుధాలు సమకూర్చుకోవడంలో నయీంకు పోలీసుల సహకారం?

    కొడుకులాంటి కూతురి కథ!

    ఆదివాసీల అమ్మ!

    భూమి పోయిందనే దిగులుతో రైతు ఆత్మహత్య

    బెబ్బులి ఆకలి గాండ్రింపులు

    జిల్లాల్లో ఐటీ టవర్లు లేవ్..కొలువుల్లేవ్..

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమా

    రాజకీయాల్లో… కథానాయకుల పాత్రలు

    వెండితెరపై గాడ్సే మరణ వాగ్మూలం

    సత్యజిత్‌ రే అందించిన ఆణిముత్యం సౌమిత్ర చటర్జీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలు కన్నుమూత

    అత్యంత విషమం

    అత్యంత విషమం

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    అనురాగ్‌ కశ్యప్‌ లైంగికంగా వేధించాడు

    Dalit Cultural Identity – A Re-Renditioning

    Dalit Cultural Identity – A Re-Renditioning

    మత్తులో యువత చిత్తు!

    మత్తులో యువత చిత్తు!

  • ఆరోగ్యం
  • క్రీడలు

    Women Hold Up Economy Yet Continue To Disappear From Workforce

    More than half of all women in Andhra Pradesh suffer from anaemia, shows survey

    గృహ హింస బారిన 30% మంది

    Child Nutrition Levels in India Worsened Over Last Five Years, Finds NHFS Survey

    Compromise in Rape Trials: The Ugly Realities of a Casteist System

    అన్నదాతల పోరులో అతివలు

    SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

    The Alarming Drop in the Female Labour Force Participation in India

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

  • టెక్నాలజీ
  • ప్రపంచ వ్యవహారాలు

    Wages Fell in 2020 Due to Covid Crisis; Women, Low-paid Workers Hit Hardest: ILO Report

    అమెరికా ఆర్థిక సారథులు

    ‘జైహింద్’ చరిత్ర తెలుసుకోండి మోడీజీ

    ఆమె విఫ్లవానికి మనసిచ్చింది

    మాంత్రికుడు మరో లోకానికి

    How do we avoid future authoritarians? Winning back the working class is key

    బ్రెజిల్లో నల్లజాతీయుడి హత్య

    వయసు వెనక్కి!

    శునక వీరోచితం.. నిండు గర్భంతో ఉన్నా..

    కొవిడ్‌కు సరికొత్త చికిత్స

  • సామాజిక సమస్యలు

    The Post-Hathras Conundrum: Striving for a National Dalit-Bahujan Agenda

    Slow and opaque decisions during Covid-19 crisis put the spotlight on India’s drug regulator

    మోడీ పాలన సామాజిక న్యాయానికి పెను ముప్పు

    Lower castes in Bihar have got political power, not economic progress

    సుపరిపాలన చందనం

    సుపరిపాలన చందనం

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    పిల్లలపై పాండెమిక్ ప్రభావం..

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    EXCLUSIVE: After Cisco, HCL’s US unit faces lawsuit for sacking employee based on caste

    ఉద్యమాల సూర్యుడు

    ఉద్యమాల సూర్యుడు

    పురుగు మందు డబ్బాతో వృద్ధురాలు ధర్నా

  • కరోనా
    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యెక ప్రార్ధనలు.

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    ‘ఆరోగ్యం’.. ఇదేం దౌర్భాగ్యం!

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    ట్రంప్‌ పరిస్థితి ఆందోళనకరం?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    కరోనా టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి!?

    వైరస్‌లా మతవిద్వేషం

    వైరస్‌లా మతవిద్వేషం

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164  కోట్లు

    కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చింది 256 కోట్లు.. రాష్ట్రం వాడింది 164 కోట్లు

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

    రష్యా వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌

No Result
View All Result
Navasakam News Network
No Result
View All Result

ఒక్క మంచం.. ఇద్దరు రోగులు

28/09/2019
in Telangana
Reading Time: 1 min read
0

– నేలపైనే వైద్యసేవలు
– సర్కారు దవాఖానాల్లో మారని తీరు
– రద్దీని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలం
– ప్రహసనంగా మారిన వైద్యం.
– మాకు దిక్కెవరు..వ్యాధిగ్రస్తులు
భవిష్యత్‌ అవసరాలను అంచనా వేసి దానికి తగినట్టుగా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనేలా సర్కారు దవాఖానాల తీరు మారింది. ఆస్పత్రిలో అడుగుపెడితే చాలు జబ్బున పడ్డ రోగులు ఒక్కో మంచంపై ఇద్దరు కనిపిస్తున్న దృశ్యాలెన్నో. ఒకవేళ అవి కూడా ఖాళీలేకపోతే..నేలపైనే పడుకోబెట్టే పరిస్థితులతో ఇదేం వైద్యం.. మాకు దిక్కెవరు అంటూ వ్యాధిగ్రస్తులు విలపిస్తున్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వాస్పత్రుల పట్ల విశ్వసనీయత పెరిగిందనీ, దాంతోనే వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు నాలుగేండ్ల నాడే గమనించిన ప్రభుత్వం తదనుగుణంగా బెడ్లను పెంచకపోవడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. సాధారణ రోజుల్లో వచ్చే రోగులకే బెడ్లు సరిపోవడం లేదు. ఇక సీజనల్‌ వ్యాధులు ప్రబలిన సమయంలో పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కానీ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 25000 వరకు బెడ్లు అందుబాటులో ఉండగా, సీజనల్‌ సమయంలో అవసరానికి కొంత మేరకు పెంచగా 30 వేల వరకు చేరాయి. ప్రతి రోజూ సగటున ఒకటిన్నర లక్షల మంది ఆస్పత్రులకు వస్తున్నారు. వీరిలో కనీసం ఐదు నుంచి 10 శాతం మందిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోవాల్సి ఉంటుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులతో పాటు ఏ ఆస్పత్రిలో చూసినా బెడ్లు ఖాళీ లేవని సమాధానం చెబుతున్నారు. దీంతో రోగులు చికిత్స కోసం కాకుండా బెడ్ల కోసం వేచి చూడాల్సిన వస్తున్నది. నగరం నలువైపులా 500 చొప్పున బెడ్లతో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, 250 పడకలతో మాతా, శిశు చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నగర శివారులలో మరో 2500 బెడ్లు అందుబాటు లోకి వస్తాయని తద్వారా నగరంలోని ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీరుతుందని భావించారు. వాటి కోసం స్థలాలను పరిశీలిం చినప్పటికీ ఇంతవరకు నిర్మాణం జరగలేదు. 2017 జన వరి 23న రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల నిర్మాణానికి అవసర మైన ప్రణాళిక రూపొందించేందుకు, అంచనా వ్యయం నిర్ణయించేందుకు కన్సల్టెంట్లకు అనుమతించింది. ఆస్పత్రుల నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఒక కమిటీని సైతం నియమించింది. ఆ కమిటీ విక్టోరియా మెమోరియల్‌ హౌం (ఎల్‌.బీ.నగర్‌), మైలార్‌ దేవ్‌ పల్లి (రాజేంద్రనగర్‌), పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌, మియాపూర్‌ బస్‌ టర్మినల్‌ ను ఆస్పత్రుల నిర్మాణానికి భూములను పరిశీలించి, ఇక్కడ ఆస్పత్రుల నిర్మాణ సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించింది. ఆ భూములను వైద్యఆరోగ్య శాఖకు అప్పగించాలని ప్రభుత్వం కలెక్టర్లను కోరింది. ఆయా భూములు వివాదంలో ఉండడంతో అప్పగింత జరగలేదు. దీంతో వివాదాలు ఉన్న భూములను కాకుండా ప్రత్యామ్నాయ భూములను పరిశీలించాలని కోరింది. గత సంవత్సరం సెప్టెంబర్‌ నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయినట్టు సమాచారం.
మరో వైపు రాష్ట్రంలో నూతనంగా సిద్దిపేట, మహబూబ్‌ నగర్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు మంజూరైనా అవన్ని పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభిస్తే ఇంకో 2000 నుంచి 2500 బెడ్లు రోగులకు అందుబాటులోకి వచ్చేవి. దీంతో గతంలో మాదిరిగానే ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌, నీలోఫర్‌ తదితర ఆస్పత్రుల్లో బెడ్లకు నిరంతర డిమాండ్‌ ఏర్పడింది. వైరల్‌ జ్వరాలు అలుముకున్న ప్రస్తుత సమయంలో ఇక బెడ్ల కొరత అటు వైద్యసిబ్బందిని, ఇటు రోగులను సతమతం చేస్తున్నాయి.
ఫివర్‌ ఆస్పత్రిలో 330 బెడ్లు ఉండగా జులైలో 1,079 మంది, ఆగస్టులో 1,037 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స తీసుకున్నారు. ఒక్కో దానిపై ఇద్దరేసి రోగులను సర్దుబాటు చేసినా, సరిపోకపోవడంతో నేలపైనే పరుపులతో చికిత్స అందించాల్సి వస్తున్నది. నీలోఫర్‌ ఆస్పత్రిలో 1000 బెడ్లు ఉండగా జులై, ఆగస్టు మాసాల్లో 6,417 మందికి ఇన్‌ పేషెంట్లుగా చికిత్స అందించారు. ఒక్క ఆగస్టు మాసంలోనే నీలోఫర్‌కు 37,633 మంది, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి 11,000 మంది అవుట్‌ పేషెంట్లుగా చికిత్స కోసం వచ్చినట్టు ఆయాఆస్పత్రుల రికార్డులు చెబుతున్నాయి. అవుట్‌ పేషెంట్లుగా మారుతున్న ఇన్‌ పేషెంట్లు
ప్రభుత్వాస్పత్రిలో ఉచిత వైద్యం నిజమే. కాని ఆస్పత్రిలో బెడ్‌ కు మాత్రం గట్టి రికమెండేషన్‌ తప్పనిసరి అన్న చందంగా ఆస్పత్రులు తయారయ్యాయి. బెడ్లు సరిపోనూ లేక ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోవల్సిన పలువురు రోగులను అవుట్‌ పేషెంట్లుగా చూసి పంపిస్తున్నామని వైద్యసిబ్బంది చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఇబ్బందులను తగ్గించి బెడ్లపై సర్ది, నేలపై పరుపులు వేసి చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రయత్నిస్తున్నా పారిశుధ్య సమస్యలను తట్టుకోలేక కొంత మంది చికిత్స మధ్యలో వెళ్లిపోతున్నారు.
ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో ఆగని రోగులు
బోధనాస్పత్రులపై భారం తగ్గించేందుకు కేరళ, తమిళనాడు తరహాలో ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు గతంలో ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖకు చెందిన ఒక ఉన్నతస్థాయి బ ందం తమిళనాడు తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. చిన్న,చిన్న జబ్బులకు ప్రాథమిక, మాధ్యమిక ఆస్పత్రుల్లోనే సేవలు అందుతుండడంతో ఆయా రాష్ట్రాల్లో బోధనాస్పత్రులపై భారం తక్కువగా ఉందని పేర్కొంది. దీనిని పూర్తిగా అమలు చేయకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా,జిల్లా ఆస్పత్రులను ముందుగా అనుకున్నట్టు బలోపేతం చేసి ఉంటే బోధనాస్పత్రుల్లో రోగులకు ఇంతటి ఇబ్బందులు ఉండేవి కావని వైద్యఆరోగ్యశాఖ మాజీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

Courtesy Navatelangana

Tags: HospitalsHyderabadinfrastructurekcrNotPatientsTelangana

Related Posts

News

Taking ‘pole’ position to be the state first linewomen

17/12/2020
Gender

గృహ హింస బారిన 30% మంది

15/12/2020
News

ఆయుధాలు సమకూర్చుకోవడంలో నయీంకు పోలీసుల సహకారం?

15/12/2020
Gender

కొడుకులాంటి కూతురి కథ!

15/12/2020
News

ఆదివాసీల అమ్మ!

14/12/2020
Farmers

భూమి పోయిందనే దిగులుతో రైతు ఆత్మహత్య

14/12/2020
Animals

బెబ్బులి ఆకలి గాండ్రింపులు

08/12/2020
Employment

జిల్లాల్లో ఐటీ టవర్లు లేవ్..కొలువుల్లేవ్..

08/12/2020
Law

SC Pulls up Telangana Police for ‘Insensitivity’ in Probe Into Suicide of Sexual Harassment Victim

07/12/2020

Follow Facebook Page

Subscribe YouTube

Follow Twitter

Follow @Navasakam_Media
John Peta Youth Association Marks Three Years of Service with Fruit Distribution at Kaikaluru Government Hospital
John Peta

John Peta Youth Association Marks Three Years of Service with Fruit Distribution at Kaikaluru Government Hospital

14/09/2023
0

Introduction: In a heartwarming gesture of community service, the John Peta Youth Association celebrated its third anniversary by spreading smiles and good health....

Read more
ప్రభుత్వ సంస్థల్లో మతపరమైన క్రతువులను ఖండిస్తున్న ప్రజా సంఘాలు.

ప్రభుత్వ సంస్థల్లో మతపరమైన క్రతువులను ఖండిస్తున్న ప్రజా సంఘాలు.

21/06/2023
1998 DSC అభ్యర్ధి నుంచి ప్రెస్ రిపోర్టర్ వరకు యెరిచెర్ల మోజేష్ ప్రయాణం.

1998 DSC అభ్యర్ధి నుంచి ప్రెస్ రిపోర్టర్ వరకు యెరిచెర్ల మోజేష్ ప్రయాణం.

22/05/2023

అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం మరియు బుద్ధవిహార్ శంకుస్థాపన కార్యక్రమం

25/04/2023
Adani Scam Exposed | MVS Sharma Slams Gautam Adani and PM Modi

అదానీ స్కామ్ బట్టబయలు | PM MODI మరియు అదాని రహస్య సంబంధాన్నిబయటపెట్టిన MVS శర్మ | Navasakam

26/02/2023
  • DNR
  • Navasakam News Network
Navasakam News Network

Powered by.  Navasakam Media House

No Result
View All Result
  • వార్తలు
  • ఆంధ్రా
  • తెలంగాణ
  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమా
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • టెక్నాలజీ
  • ప్రపంచ వ్యవహారాలు
  • సామాజిక సమస్యలు
  • కరోనా

Powered by.  Navasakam Media House

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In