Tag: GOVT

‘మహా’ నాటకం!

‘మహా’ నాటకం!

గతంలో తనకు జూనియర్‌గా ఉన్న బీజేపీని ఇప్పుడు తప్ప లొంగదీయలేమని శివసేనకు బాగా తెలుసు. పుత్రరత్నాన్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న తండ్రి కలను అటుంచితే, పదిహేను రోజుల పాటు ఉద్ధవ్‌ ఇంత గట్టిగా నిలబడతారని ఎవరూ అనుకోలేదు. పదవుల కోసం బెట్టుచేస్తున్నారనీ, త్వరలోనే ...

తహసిల్దార్ సజీవదహనంలో మహిళా కోణం

తహసిల్దార్ సజీవదహనంలో మహిళా కోణం

మహిళలే ఎందుకు హింసకు గురి అయితున్నారు? అంటే ఇక్కడ సమర్ధిస్తున్నారా అని, మగ వాళ్ళని చంపితే వోకే నా అని అడగొద్దు దయచేసి. మేము చావులకి, చంపడాలకి, ఆ పరిస్తితులకి వ్యతిరేకం. మొన్న ట్రైబల్ అఫీసర్ ని కర్రలతో దాడి చేశారు. ...

కావాలిదే చివరి మరణం.. ఓ భార్య రణం

కావాలిదే చివరి మరణం.. ఓ భార్య రణం

ఆర్టీసీ డ్రైవర్‌ బాబు మృతితో రగులుతున్న కరీంనగర్‌ చర్చలు మొదలుపెట్టాకే అంతిమయాత్ర కదులుతుంది జేఏసీ ప్రతిన.. నేడు చలో కరీంనగర్‌, ఉమ్మడి జిల్లా బంద్‌ మృతదేహంతో రోజంతా బాబు ఇంటి ఎదుటే కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికుల ఆందోళన రోజంతా అక్కడే ...

పంట నష్టంపై సర్కారు తప్పుడు లెక్కలు

పంట నష్టంపై సర్కారు తప్పుడు లెక్కలు

- 1.20 లక్షల ఎకరాల్లోనే నష్టం - ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక - 15లక్షల ఎకరాల్లో పంట నష్టం : రైతు సంఘాలు వర్షాలకు పంటలు ఆగమయ్యాయి. పత్తి, మొక్కజొన్న, వరి, సోయాబీన్‌ వంటి ప్రధాన పంటలు దెబ్బతిన్నాయి. చేతికందే దశలో ...

పునరుద్ధరణకు కాదు ప్రయివేటు కోసమే!

పునరుద్ధరణకు కాదు ప్రయివేటు కోసమే!

- పి.అశోకబాబు ( వ్యాసకర్త బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ) ఉద్యోగుల్లో సగం మందిని తగ్గించటం, బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌, ఎం.టి.ఎన్‌.ఎల్‌లను విలీనం చేయటం, ప్రభుత్వ ఖర్చుతో ఉద్యోగులను తగ్గించటం, స్పెక్ట్రమ్‌ కేటాయించటం ఇవన్నీ ఆ సంస్థలను ప్రభుత్వ ఖర్చుతో ముస్తాబు చేసి, ...

ఆ ఊరి గేదెలే కొనాలి!

ఆ ఊరి గేదెలే కొనాలి!

ఉండి, కంకిపాడులోనే కొనాలని ఒత్తిడి విలువ 40 వేలు.. కొనాల్సింది 70 వేలకు డైరెక్టరేట్‌ కేంద్రంగా దళారుల దందా పాడి గేదెల పథకంలో కొనుగోల్‌మాల్‌ తగ్గిన పాల ఉత్పత్తి...రాష్ట్రంలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గతంలో 4.5-5 లక్షల లీటర్ల పాల ...

దళితులకు భూమి ఎలా!

దళితులకు భూమి ఎలా!

కొనుగోలుపై చేతులెత్తేసిన కార్పొరేషన్‌ సర్కారు ఇచ్చే ధరలకు భూమి దొరకదు ఎకరా రూ.15 లక్షలకైతే కొనగలం స్పష్టంచేసిన ఎస్సీల అభివృద్ధి సంస్థ 6,051 మందికి 15,299 ఎకరాలు ఈ ఏడాది 599 ఎకరాలే పంపిణీ భూములు ప్రియం.. పథకం మాయం?  తెలంగాణ ...

హైకోర్టు తీర్పు హర్షణీయం : కెవిపిఎస్‌

హైకోర్టు తీర్పు హర్షణీయం : కెవిపిఎస్‌

- అమరావతి బ్యూరో విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం తురువోలులో దళితులపై జరిగిన దాడులు, నేటికీ కొనసాగుతున్న సాంఘిక బహిష్కరణ విషయంలో హైకోర్టు తీర్పు హర్షణీయమని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన ...

అంతా ప్రశాంతంగా ఉన్నదని నమ్మించేందుకు…

అంతా ప్రశాంతంగా ఉన్నదని నమ్మించేందుకు…

మమ్మల్ని తుపాకీ మందులా వాడుకోవాలని చూస్తున్నారు - పరీక్షల షెడ్యూల్‌ ప్రకటనపై కాశ్మీర్‌ విద్యార్థుల ఆందోళన శ్రీనగర్‌: కాశ్మీర్‌లో ప్రశాంతత నెలకొన్నదని ప్రపంచాన్ని నమ్మించడానికి ప్రభుత్వం తమను తుపాకీ మందులా వాడుకోవాలని చూస్తున్నదని అక్కడి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్‌ బోర్డు ...

Page 2 of 13 1 2 3 13

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.