అన్నీ ప్రతికూలతలే!
- సూక్ష్మ గణాంకాలు ఆందోళనకరం - ఆగస్టు డిమాండ్లోనూ స్తబ్దత - ప్రమాదకర స్థితిలో ఆర్ధిక వ్యవస్థ న్యూఢిల్లీ : దేశ ఆర్ధిక వ్యవస్థలో ఇది వరకూ ఎప్పుడూ లేని విధంగా ప్రతికూల అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్ధిక వ్యవస్థలోని అనేక ...
- సూక్ష్మ గణాంకాలు ఆందోళనకరం - ఆగస్టు డిమాండ్లోనూ స్తబ్దత - ప్రమాదకర స్థితిలో ఆర్ధిక వ్యవస్థ న్యూఢిల్లీ : దేశ ఆర్ధిక వ్యవస్థలో ఇది వరకూ ఎప్పుడూ లేని విధంగా ప్రతికూల అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్ధిక వ్యవస్థలోని అనేక ...
- కోప్ర మిత్రుడి నుంచి మాత్రమే కాదు మనం, శత్రువు నుంచీ నేర్చుకోవాలి మిత్రుని నుంచి పాఠం నేర్చుకుంటే, శత్రువు నుంచి గుణపాఠం నేర్చుకోవాలి ఒక్కోసారి గుణపాఠం కూడా మనల్ని గట్టెక్కిస్తుంది చేయాల్సిందేదో, చేయకూడనిదేదో స్పష్టం చేసి మార్గ నిర్దేశనం చేస్తుంది ...
- 10 రాష్ట్రాల్లో రైతులకిచ్చిన వాగ్దానం విలువ రూ.2.36లక్షల కోట్లు - బడ్జెట్లో కేటాయింపులు రూ.1.12 లక్షల కోట్లు : ఆర్బీఐ - సగం కూడా దాటని పాలకుల హామీలు - వాస్తవ కేటాయింపులు 47శాతమే.. ఎన్నికలకు ముందు రైతులను ఆకట్టుకోవడానికి ...
ప్రజల కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. చాలా కాలంగా జీతాలు పెరగక పోవడం, రైతులకు రాబడి తగ్గిపోవడం, గతం నుంచి కొనసాగుతున్న నిరుద్యోగం, 'జిఎస్టి-నోట్ల రద్దు' లాంటి రెండు పెనుభూతాల వలన అత్యధికంగా పనులు కల్పించే చిన్న ఉత్పత్తి రంగం కునారిల్లడంతో ...
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఏటా వైద్యం కోసం చేస్తున్న ఖర్చు వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏకంగా రూ.7,941 కోట్లు ఖర్చు చేస్తున్నారని జాతీయ ఆరోగ్య అంచనా నివేదిక వెల్లడించింది. ఇది రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 1.4 ...
నగరం నుంచి డెంగీని తరిమికొట్టండి లేకపోతే చాలా తీవ్రంగా పరిగణిస్తాం ముఖ్య కార్యదర్శికి సమన్లు జారీచేస్తాం రాష్ట్ర సర్కారుకు హైకోర్టు హెచ్చరిక నివారణ చర్యలు అంతంత మాత్రమే క్షేత్ర స్థాయికి వెళ్లకుండా నివేదికలా? వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసినట్లుంది ఇంత పెద్ద మహానగరం ...
- రాజధానిలో కిలో రూ.80 - కృత్రిమ కొరత సృష్టిస్తున్న దళారులు స్టాక్ గురించి బెంగవద్దు : కేంద్రం న్యూఢిల్లీ : ఉల్లి ధరలు ఒక్కసారిగా ఘాటెక్కాయి.. ప్రభుత్వాలనే కూల్చేసిన చరిత్రగల ఉల్లి ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్నాయి. ...
- పి. ఆశయ్య రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసింది. చేతివృత్తుల సంక్షేమం కోసం పాటు పడుతామని, ఆధునిక పద్ధతిలో వృత్తులను మారుస్తామని ప్రగల్భాలు పలికింది. కేసీఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ...
- ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా కార్మికుల నిరసన - దేశవ్యాప్తంగా సమ్మెతో నిలిచిన ఉత్పత్తి - విద్యుత్ సరఫరాకు అంతరాయం - రూ. 400 కోట్లకుపైగా నష్టం - సమ్మె సక్సెస్ : కార్మిక సంఘాలు ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేసేలా మోడీ సర్కార్ ...
- రాత్రికి రాత్రి ఇండ్ల నుంచి అపహరణ - మహిళలను వెంటాడుతున్న భయం - 13 వేల మంది యువకుల అరెస్టు - కాశ్మీర్ పరిస్థితులపై నిజ నిర్ధారణ బృందం - ఐదు రోజుల పాటు బృందం పర్యటన - మహిళల ...