నవ్లాఖ కేసుకు ఐదో జడ్జి దూరం!
న్యూఢిల్లీ, అక్టోబరు 3: హక్కుల నాయకుడు గౌతమ్ నవ్లాఖ కేసుని విచారించేందుకు సుప్రీంకోర్టులోని పలువురు న్యాయమూర్తులు విముఖత చూపుతున్నారు. ఇప్పటిదాకా సీజేఐ గొగోయ్ సహా ఐదుగురు జడ్జిలు ఈ కేసుని విచారించలేమంటూ తప్పుకొన్నారు. కోరేగావ్-భీమా కేసులో గౌతమ్పై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయడానికి బాంబే ...