మూగబోయిన బహుజన గళం
కరోనాతో దళిత, బహుజన ఉద్యమ మేధావి ఉ.సా. కన్నుమూత దళిత, బహుజనుల కోసం ఆయనది అలుపెరగని పోరాటం హైదరాబాద్: అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన దళిత, బహుజన, ఉద్యమ మేధావి ఉ.సా. (ఉప్పుటూరి సాంబశివరావు) కరోనా ...
కరోనాతో దళిత, బహుజన ఉద్యమ మేధావి ఉ.సా. కన్నుమూత దళిత, బహుజనుల కోసం ఆయనది అలుపెరగని పోరాటం హైదరాబాద్: అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన దళిత, బహుజన, ఉద్యమ మేధావి ఉ.సా. (ఉప్పుటూరి సాంబశివరావు) కరోనా ...
కమ్యూనిస్టు విప్లవకారుడు, కుల-వర్గ జమీలీ పోరాటాల సిద్దాంతకర్త, దళిత,బహుజన, సామాజిక, విప్లవనేత ప్రజల ప్రజాస్వామిక హక్కుల ఉద్య మనేత, ఉద్యమాల ఉపాధ్యా యుడు "ఉసా" నిన్న రాత్రి తన తుది శ్వాసనొదిలి, మనల వీడి పోయారని తెలియ పర్చడాని కి చింతిస్తున్నాము. ...
అధికారం క్రమేపీ క్రిందివర్గాలకి అందడమే చరిత్రగమన లక్షణమని గుర్తిస్తే ప్రాచీనయుగంలో రాచరికవర్గానికీ, మధ్యయుగంలో భూస్వాములకూ, ఆధునికయుగారంభంలో ఉన్నత మధ్య తరగతికీ అందివచ్చిన అధికారం ఇప్పుడు దళిత బహుజన శ్రామిక వర్గాలకు దక్కవలసి ఉందనుకోవడంలో గ్రాంసీ అస్తిత్వం ఉంటుంది. భీమాకోరేగావ్ కేసులో వరవరరావు,తెల్తుంబ్డే ...
" జోలాలీ పాడాలి జోలాలీ పాడాలీ... ఈ జోల పాటతో పాపాయీ ఆపాలి నీ గోల పాపాయీ... " “అమ్మను రమ్మని, పాలిచ్చి పొమ్మని, కాకితో కబురంపాను, ఆ కాకి చేరలేదో, కామందు పంపలేదో, మన అమ్మ రాలేదు, ఏడుపెక్కువయ్యే, అది ...
అనేకమందిని చంపుతున్నట్టుగానే ఊ.సా.ను కూడా రాజ్యమే అత్యంత అమానవీయంగా చంపింది. బహుజన దళిత ఉద్యమ మేధావి ఉపాధ్యాయుడు ఊసా గారి ఊపిరాగి పోయింది. ఇన్నాళ్లూ సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి కరోనాకి ...
Even today the attempt is to whitewash Manusmriti, not shun it. But all is not lost as the ripples of Black Lives Matter have reached Indian shores. It was 1927, ...
ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. కరోనావైరస్ వల్ల బహిరంగంగా జయంతి ఉత్సవాలు జరిగే అవకాశం లేకపోయినా, ఎవరికి వారు బాబాసాహెబ్ ను తలచుకుంటున్న సమయానికి బాబాసాహెబ్ మనవడు (మనవరాలు రమ సహచరుడు), బహుగ్రంథ రచయిత, ప్రజా మేధావి ప్రొ. ఆనంద్ ...