ఈరోజు ముఖ్య వార్తలు
కరోనా మహమ్మారిపై పోరులో కీలకపాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. భారత్లో 20 వేలు దాటిన కరోనా కేసులు భారత దేశంలో గడిచిన 24 గంటల్లో 1486 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ ...