Tag: News Highlights

ఈరోజు ముఖ్య వార్తలు

ఈరోజు ముఖ్య వార్తలు

కరోనా మహమ్మారిపై పోరులో కీలకపాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. భారత్‌లో 20 వేలు దాటిన కరోనా కేసులు భారత దేశంలో గడిచిన 24 గంటల్లో 1486 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్‌ ...

టుడే టాప్‌న్యూస్‌

టుడే టాప్‌న్యూస్‌

భారత్‌లో గడచిన 24 గంటల్లో 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్‌లో 17,265 కరోనా కేసులు భారత్‌లో గడచిన 24 గంటల్లో 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త ...

నేటి వార్తావిశేషాలు

నేటి వార్తావిశేషాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో 991 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కరోనా కేసులు 14,378 దేశంలో గడిచిన 24 గంటల్లో 991 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ సోకి 43 మంది ...

టుడే న్యూస్‌రౌండప్‌

టుడే న్యూస్‌రౌండప్‌

దేశ వ్యాప్తంగా శుక్రవారం నాటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి పెరిగింది. భారత్‌లో 13 వేలు దాటిన కరోనా కేసులు దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం ...

ఈరోజు వార్తావిశేషాలు

ఈరోజు వార్తావిశేషాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,15,624కు చేరుకుంది. కోవిడ్‌-19 సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,41,195గా ఉంది. భారత్‌లో 414 కరోనా మరణాలు భారత్‌లో గురువారం నాటికి 12,759 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య ...

నేటి ముఖ్యాంశాలు

నేటి ముఖ్యాంశాలు

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల లాక్‌డౌన్‌లో పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్రం బుధవారం విడుదల చేసింది. విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌ ముగిసేవరకు ...

ఈరోజు టాప్‌ న్యూస్‌

ఈరోజు టాప్‌ న్యూస్‌

బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 129వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్‌కు ఘన నివాళి బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 129వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ...

న్యూస్‌ అప్‌డేట్స్‌

న్యూస్‌ అప్‌డేట్స్‌

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య సోమవారం నాటికి 9 వేలు దాటింది. 308 మంది మరణించారు. పేదలకు ఉచితంగా కరోనా పరీక్షలు కరోనా అనుమాతులందరికీ ఉచితంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మార్చుకుంది. నిరు పేదలకు మాత్రమే ...

నేటి వార్తావిశేషాలు

నేటి వార్తావిశేషాలు

భారత్‌లో గత 24 గంటల్లో వెయ్యికిపైగా కోవిడ్‌-19 కేసులు నమోదు అయ్యాయి. సీఎంలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ దేశ ప్రజల ప్రాణాలతో పాటు ఆర్థిక వ్యవస్థ ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్ -19 ప్రభావం, లాక్‌డైన్‌ నేపథ్యంలో 13 ...

టుడే న్యూస్‌ రౌండప్‌

టుడే న్యూస్‌ రౌండప్‌

కోవిడ్‌-19 మృతుల సంఖ్య భారత్‌లో అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 199 మంది చనిపోయారు. భారత్‌లో కరోనా మృతులు 199 దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 678 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, కోవిడ్‌ బారినపడి 33 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ ...

Page 1 of 2 1 2