రావీష్ కుమార్కు గౌరీ లంకేష్ మెమోరియల్ అవార్డు
బెంగళూరు : ఇటీవల రామన్ మెగసెసే అవార్డు అందుకున్న ప్రముఖ జర్నలిస్టు, ఎన్డిటివి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్ కుమార్.. గౌరీ లంకేశ్ మెమోరియల్ తొలి అవార్డును అందుకొన్నారు. ఆదివారం బెంగళూరులో ఈ అవార్డు ప్రదానం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ రెండవ ...