Tag: media

రావీష్‌ కుమార్‌కు గౌరీ లంకేష్‌ మెమోరియల్‌ అవార్డు

రావీష్‌ కుమార్‌కు గౌరీ లంకేష్‌ మెమోరియల్‌ అవార్డు

బెంగళూరు : ఇటీవల రామన్‌ మెగసెసే అవార్డు అందుకున్న ప్రముఖ జర్నలిస్టు, ఎన్‌డిటివి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ రావీష్‌ కుమార్‌.. గౌరీ లంకేశ్‌ మెమోరియల్‌ తొలి అవార్డును అందుకొన్నారు. ఆదివారం బెంగళూరులో ఈ అవార్డు ప్రదానం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ రెండవ ...

మనువాద మీడియా

మనువాద మీడియా

చల్లపల్లి స్వరూప రాణి తలపోయం గులతత్వ దృష్టిగల వార్తా పత్రికల్ వ్రాయు వ్రాతలచే దేశ మసత్యమున్ మరిగి విలపించున్’- మహాకవి గుర్రం జాషువ సుమారు యాభై సంవత్సరాల క్రితం ఆనాటి పత్రికల కుల, వర్గ తత్వాన్ని, అబద్దాలకోరుతనాన్ని యెత్తి చూపుతూ గుర్రం ...

ప్రజాస్వామ్యం చలనశీలత – ప్రశ్నించే మీడియా

ప్రజాస్వామ్యం చలనశీలత – ప్రశ్నించే మీడియా

''పాలకుడు ఎప్పుడూ పాలకుడే' అని అంటాడో అభ్యుదయ రచయిత. ప్రభుత్వంలోని వ్యవస్థలు, సంస్థలన్నీ తనకెప్పుడూ కీర్తనలు, నర్తనలు చేయాలని అమితంగా ఆశిస్తాడు. వ్యవస్థాగత సమస్యలపై స్వతంత్ర మీడియా సైతం తననెప్పుడూ సవాలు చేయొద్దని ఆదేశిస్తాడు. కాదు కూడదని ప్రశ్నిస్తే.. ఏలికలు తమ ...

శ్మశాన శాంతికి ప్రచారమా!

శ్మశాన శాంతికి ప్రచారమా!

వార్తా పత్రికలకు 'దేశ వ్యతిరేక' ముద్ర వేయడం, ప్రభుత్వ ప్రకటనలను ఇవ్వకుండా నిలుపు చేయడం, ఎడిటర్లను అరెస్టు చేయడం, ఇంటరాగేషన్లు-ఇవన్నీ కాశ్మీర్‌ లోని పత్రికలను దెబ్బతీసి అవి క్రమంగా లొంగిపోయేటట్టు చేశాయి. 1984లో జాతీయ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్‌గాంధీ ఉన్నారు. ...

కంచెల నడుమ కలాలు

కంచెల నడుమ కలాలు

180 పత్రికలకు 5 మాత్రమే..! జమ్ముకాశ్మీర్‌లో ఆంక్షల నేపథ్యంలో పలు పత్రికల నిలిపివేత ఆర్టికల్‌ 370 రద్దు, జమ్ముకాశ్మీర్‌ను రెండుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పలురకాల ఆంక్షలను విధించారు.. ఇది ఎంతలా అంటే రాష్ట్రంలో ...

మన జర్నలిస్టుకి రామన్‌ మెగసెసె

మన జర్నలిస్టుకి రామన్‌ మెగసెసె

‘ఎన్డీటీవీ’ రవీశ్‌కుమార్‌కు పురస్కారం ప్రముఖ భారతీయ టీవీ జర్నలిస్టు రవీశ్‌ కుమార్‌కు ప్రతిష్ఠాత్మకమైన రామన్‌ మెగసెసె పురస్కారం లభించింది. జర్నలిజంలో నైతిక విలువలను నిలబెట్టినందుకుగాను రవీశ్‌కుమార్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు అవార్డు కమిటీ ప్రకటించింది. గొంతులేనివారికి ప్రజావాణిగా మారడమే జర్నలిస్టు ...

జర్నలిస్టుల హక్కులకు మోడీ సర్కార్ షాక్!

జర్నలిస్టుల హక్కులకు మోడీ సర్కార్ షాక్!

మోడీ సర్కారు నూతనంగా సంస్కరిస్తున్న కార్మిక చట్టాలు జర్నలిస్టుల హక్కులకు తూట్లు పొడవనున్నా యి. పత్రికా జర్నలిస్టుల కు ఉద్యోగ భద్రత కల్పించే వర్కింగ్ జర్నలిస్టుల చట్టం-1955,వేజ్ బోర్డులకు ఇక కాలం చెల్లనుంది. వివిధ కార్మిక చట్టాలను సవరించి వాటి స్థానంలో ...

Page 4 of 4 1 3 4

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.