Tag: Hospitals

ఆసుపత్రుల్లో నిర్లక్ష్యపు మంటలు

ఆసుపత్రుల్లో నిర్లక్ష్యపు మంటలు

అడ్డగోలు నిర్మాణాల్లో వైద్య సేవలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నవే అధికం ప్రమాదం జరిగితే సన్నద్ధత కరవు సంఘటన జరిగినప్పుడే హడావిడి తర్వాత చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు రెండేళ్ల కిందట హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించడంతో.. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు ...

నిన్న ఖమ్మంలో నిప్పంటించుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతి

నిన్న ఖమ్మంలో నిప్పంటించుకున్న శ్రీనివాస్‌రెడ్డి మృతి

హైదరాబాద్‌: ఖమ్మం డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. శనివారం నాడు ఖమ్మంలో నిప్పంటించుకున్న శ్రీనివాస్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కంచన్‌బాగ్‌ అపోలో ఆస్పత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆస్పత్రి ఎదుట ...

కార్పొరేట్‌ ఆస్పత్రుల నయా లూటీ’కాల్‌ ఆన్‌ డ్యూటీ’

కార్పొరేట్‌ ఆస్పత్రుల నయా లూటీ’కాల్‌ ఆన్‌ డ్యూటీ’

- పేరుతో కాలరాస్తున్న కార్మిక హక్కులు - పని ఉన్న రోజే ఉద్యోగం...డబ్బులు... - దినసరి వేతన జీవులుగా మారుతున్న వైద్య సిబ్బంది - తెల్లారితే ఉపాధి కోసం మళ్లీ వెతుకులాటే  - హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులు నయా దోపిడీకి పాల్పడుతున్నాయి. ...

ఒక్క మంచం.. ఇద్దరు రోగులు

ఒక్క మంచం.. ఇద్దరు రోగులు

- నేలపైనే వైద్యసేవలు - సర్కారు దవాఖానాల్లో మారని తీరు - రద్దీని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలం - ప్రహసనంగా మారిన వైద్యం. - మాకు దిక్కెవరు..వ్యాధిగ్రస్తులు భవిష్యత్‌ అవసరాలను అంచనా వేసి దానికి తగినట్టుగా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ...

రోగం మింగుతోంది

రోగం మింగుతోంది

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలు ఏటా వైద్యం కోసం చేస్తున్న ఖర్చు వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏకంగా రూ.7,941 కోట్లు ఖర్చు చేస్తున్నారని జాతీయ ఆరోగ్య అంచనా నివేదిక వెల్లడించింది. ఇది రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 1.4 ...

జ్వరాలతో జేబు గుల్ల

జ్వరాలతో జేబు గుల్ల

- ఖమ్మం జిల్లాలో పిండుకున్న మొత్తం రూ.180 కోట్లు - జిల్లావ్యాప్తంగా నెల రోజుల్లో 2.30 లక్షల మందికిపైగా రోగులు - ప్రభుత్వాస్పత్రిలో 50 వేల మంది.. మిగతా వారు ప్రయివేటులో వైద్యం - డెంగ్యూ బూచీతో అడ్డగోలుగా దోపిడీ - ...

విష జ్వరాల కౌగిట్లో ఏజెన్సీ

విష జ్వరాల కౌగిట్లో ఏజెన్సీ

- నెలరోజుల్లో ఐదుగురు మృతి - కొమురంభీం జిల్లాలో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు - ఆసిఫాబాద్‌ పీహెచ్‌సీలో రోజుకు 600మందికి ఓపీ - వణికిస్తున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ నవతెలంగాణ-కాగజ్‌నగర్‌ రూరల్‌/కౌటాల విషజ్వరాల కౌగిట చిక్కుకుని కుమురంభీం జిల్లా విలవిల్లాడుతోంది. డెంగ్యూ, మలేరియా, ...

నామ్‌కే వాస్తేలా ప్రాథమిక ఆరోగ్యం

నామ్‌కే వాస్తేలా ప్రాథమిక ఆరోగ్యం

- వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత - చిన్న జబ్బులకూ పట్టణాలే దిక్కు - పోస్టుల భర్తీలో సర్కారు వైఫల్యం - న్యాయవివాదాలనూ పరిష్కరించలేని వైనం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నామమాత్రపు సేవలకే పరిమితమవుతున్నాయి.. ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టు లను ...

ఆగిపోయిన ‘కేసీఆర్‌ కిట్‌’ చెల్లింపులు

ఆగిపోయిన ‘కేసీఆర్‌ కిట్‌’ చెల్లింపులు

ఆస్పత్రులు, బ్యాంకుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ కేవలం కిట్‌తోనే సరిపెడుతున్న అధికారులు నిధుల కొరతతో ప్రోత్సాహకానికి బ్రేకులు నిధుల కొరతతో ప్రోత్సాహకానికి బ్రేకులు కేసీఆర్‌ కిట్‌ పథకం లబ్ధిదారులకు ప్రోత్సాహకం నిలిచిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెరుగుతున్నా గర్భిణులు, బాలింతలకు ...

నర్సులతో వెట్టిచాకిరి

నర్సులతో వెట్టిచాకిరి

* కనీస వేతనాలు కూడా కరువు * కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీల్లో అమలు * సుప్రీంకోర్టు తీర్పు... కేంద్ర మార్గదర్శకాలను పట్టించుకోని కేసీఆర్‌ సర్కార్‌ రాష్ట్రంలో ప్రయివేటు రంగంలో పని చేస్తున్న నర్సులకు కనీసవేతనాల అమలు సుదూరస్వప్నంలాగే మిగిలిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశంతో ...

Page 2 of 2 1 2