75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని త్రివర్ణ పతకాన్ని ఎగురవేసిన కైకలూరు MLA DNR
కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కైకలూరు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ D. M. నవరాత్నకుమారి గారి ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ ...