కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు కైకలూరు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ D. M. నవరాత్నకుమారి గారి ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగం ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ EO లక్ష్మినారాయణ, నిమ్మల సాయిబాబు, MD గాలిబ్ బాబు, దాసరి శంకర్, కటికనా రఘు, సమయం అంజిబాబు, గిరి కన్యాకుమారి, గునుపూడి జ్యోతి, బుద్దా మహాలక్ష్మి, మంగినేని రామకృష్ణ, బిరుదుగడ్డ రాజమణి,లాజర్, కూనవరపు సతీష్, హమీద్ రెహానా, పిచ్చికల శివారమ్య, జయసుధారాణి, జగన్నాధరావు, వెంకటేశ్వరరావు, సచివాలయం సిబ్బంది వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.