కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని కైకలూరు లోని ఆయన నివాసం వద్ద కైకలూరు మండలంలోని భుజబలపట్నం గ్రామ సర్పంచ్ గా గెలిచిన గురజాల రామతులసి గారు కలసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ భుజబలపట్నం గ్రామ అభివృద్ధికీ మీకు ఎప్పుడు సహకారం అందిస్తాను అని గ్రామ అభివృద్ధికీ మీరు కృషి చేయాలని కోరారు అలాగే భుజబలపట్నం గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ సందర్బంగా జంగం మోషే విజయ్ కుమార్ గారు MLA గారి సమక్షంలో పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వాసవి రవిరాజు సోముల శ్యాంసుందర్ గురజాల వేణు పెనుమాత్స నల్లరాజు ఉచ్చుల చిన్నరాజు ముదునూరి రామలింగరాజు రుద్రరాజు సతీష్ రాజు దాసరి శ్యాంబాబు యాకోబు గురల రవి రాజకుమార్ నాగరాజు మూర్తి రాజు యేసు రూతురాణి భారతి కనకదుర్గమ్మ పద్మ తోట నాగరాజు గురల వేణు యువకులు తదితరులు పాల్గొన్నారు.