Tag: Corona pandamic lockdown

అప్పుల ఊబిలో రాష్ట్రాలు

అప్పుల ఊబిలో రాష్ట్రాలు

- ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో రుణాలు రూ.8.25లక్షల కోట్లు - ఆదాయానికి ఏడు రేట్లు అప్పులు : ఇండియా రేటింగ్స్‌ నివేదిక న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ పరిస్థితులు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతుల్ని పూర్తిగా మార్చే సూచనలు కనపడుతున్నాయి. ఊహించనిస్థాయిలో అప్పుల ఊబిలో ...

సాఫ్ట్‌ కూలీలు

సాఫ్ట్‌ కూలీలు

‘ఉపాధి’ పనుల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ప్రైవేటు ఉద్యోగులు.. ఉన్నత విద్యావంతులూ! లాక్‌డౌన్‌తో పరిస్థితులు తారుమారు పట్టణాలు వదిలి సొంతూరి బాట ఆర్థిక ఇబ్బందులతో పనులకు గత ఏడాది కన్నా అదనంగా 40శాతం హాజరు ఆయన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. పేరు గంధం ...

లాక్డౌన్లో ఆదివాసీల వెతలు

లాక్డౌన్లో ఆదివాసీల వెతలు

బృందాకరత్‌ తెలంగాణ రాష్ట్రం నుంచి కాలినడకన ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి చేరుకొనేలోపే ఆకలి, డీహైడ్రేషన్‌తో జమ్లో మక్దమ్‌ అనే 12ఏండ్ల ఆదివాసీ బాలిక మరణించడం, దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ కాలంలో ఆదివాసీలు ఏ సమస్యలు ...

చిన్నారులకు పౌష్టికాహారం కరువు..

చిన్నారులకు పౌష్టికాహారం కరువు..

- లాక్‌డౌన్‌ కారణంగా 50 శాతం మంది తల్లిదండ్రుల తిప్పలు - సాధారణ వైద్య సేవలూ అందడం లేదు : 'క్రై' నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ : ఐదేండ్లలోపు చిన్నారుల ఎదుగుదలకు పౌష్టికాహారం చాలా అవసరం. అది వారిలో రోగ నిరోధకశక్తి పెరగడానికి ...

సంక్షోభంలో మగ్గం..

సంక్షోభంలో మగ్గం..

- కరోనాతో చేనేత, జౌళి పరిశ్రమ విలవిల - గోదాముల్లో రూ.400 కోట్ల విలువైన వస్త్రాలు - పెట్టుబడుల్లేక చేతులెత్తేస్తున్న మాస్టర్‌ వీవర్స్‌ - లాక్‌డౌన్‌ తర్వాత తీవ్ర ప్రభావమంటున్న నిపుణులు - కార్మికులను పట్టించుకోని ప్రభుత్వం, టెస్కో హైదరాబాద్‌ : ...

బతుకు పోరు..

బతుకు పోరు..

- జీవనోపాధి కోల్పోయిన 67 శాతం మంది కార్మికులు - పట్టణాల్లో 80 శాతం.. గ్రామాల్లో 57 శాతం మందికి ఆదాయం నిల్‌ - కిరాయి కట్టడానికీ డబ్లుల్లేవ్‌.. : అజీం ప్రేమ్‌జీ వర్సిటీ సర్వేలో వెల్లడి కరోనా వ్యాప్తి నియంత్రణకు ...

మళ్లీ మంచి రోజులు

మళ్లీ మంచి రోజులు

ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్న రంగాలు.. కుదుటపడుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాలుగైదు రోజుల్లోనే 600 కోట్ల రాబడి ఇక తయారీ, ఆతిథ్య, పర్యాటకంపై దృష్టి వ్యవస్థలోకి రూ.వేల కోట్ల పంపింగ్‌ రొటేషన్‌తో ఆర్థిక వ్యవస్థకు జవం, జీవం కోలుకునే రేసులో తెలంగాణే ఫస్ట్‌: ...

వలస కార్మికుల రైల్వే చార్జీలపై.. సుప్రీంకు వివరాల వెల్లడికి కేంద్రం నో

వలస కార్మికుల రైల్వే చార్జీలపై.. సుప్రీంకు వివరాల వెల్లడికి కేంద్రం నో

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులను తమ స్వస్థలాలకు తరలించడానికి కేంద్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైల్వే చార్జీల్లో 85శాతం కేంద్రమే భరిస్తుందనీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే రైల్వే చార్జీల్లో కేంద్రం భరిస్తున్నదెంత? వలసకార్మికుల ...

కార్మికులు, కూలీలపై లాక్డౌన్ దెబ్బ

కార్మికులు, కూలీలపై లాక్డౌన్ దెబ్బ

- అహ్మదాబాద్‌లో 85శాతం మందిపై ప్రభావం - ఐఐఎం-ఏ సర్వేలో వెల్లడి అహ్మదాబాద్‌ : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడంలో భాగంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌.. కార్మికులు, రోజువారీ కూలీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ముఖ్యంగా ప్రధాని మోడీ సొంత రాష్ట్రం ...

సమన్వయం లేక..

సమన్వయం లేక..

- కేంద్ర రాష్ట్రాల మధ్య సఖ్యత కరువై నష్టపోతున్న పేదలు - సాయం అందడం లేదు : ఒక నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడటంతో దేశంలో పేద ప్రజలకు ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉపశమన పథకాలు ...

Page 1 of 3 1 2 3