Minority Issues

ఎన్నార్సీపై బీజేపీ దొంగాట

ఎన్నార్సీపై బీజేపీ దొంగాట

 - కొండూరి వీరయ్య - కొండూరి వీరయ్య ఎన్నార్సీపై కేంద్ర ప్రభుత్వం ఇంకా దేశాన్ని మోసం చేయాలనే ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 4న పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రారు జాతీయ పౌర...

Read more

పత్రాలను భద్రంగా ఉంచుకోండి

పత్రాలను భద్రంగా ఉంచుకోండి

- ముస్లిం మహిళలపై బీజేపీ నేతల వ్యంగ్యాస్త్రాలు - సర్వత్రా విమర్శల వెల్లువ న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ప్రతిపాదిత నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌(ఎన్నార్సీ), నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌)లతో మోడీ సర్కారు ఇప్పటికే దేశప్రజల్లో, మరీ ముఖ్యంగా...

Read more

మమ్మల్ని తీవ్రంగా కొట్టారు

మమ్మల్ని తీవ్రంగా కొట్టారు

 - మైనర్లమని చూడకుండా హింసించారు - 'పౌర' నిరసనలపై యూపీ పోలీసుల తీరును వివరించిన బాధితులు - ఓ సంస్థ నిజనిర్ధారణ నివేదికలో వెల్లడి లక్నో : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, పోట్లాడినా యోగి సర్కార్‌ మాత్రం వారిపై...

Read more

ఎన్‌ఆర్‌సిని దేశవ్యాపితంగా విస్తరిస్తే ఏమవుతుంది?

ఎన్‌ఆర్‌సిని దేశవ్యాపితంగా విస్తరిస్తే ఏమవుతుంది?

 - ఎస్‌. వెంకట్రావు అసోంలో అమలు చేసిన 'జాతీయ పౌరసత్వ జాబితా'ను దేశవ్యాపితంగా విస్తరింపజేస్తామని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా చెప్పడంతో దేశం నలుమూలలా భయాందోళనలు బయలుదేరాయి. ఈ 'జాతీయ పౌరసత్వ జాబితా' వల్ల అసోంలో అక్రమ వలసదారులుగా...

Read more

కడలి తరగలా ‘పౌర’ పోరు

కడలి తరగలా ‘పౌర’ పోరు

యోగేంద్ర యాదవ్ Yogendra Yadav సుప్రీంకోర్టు ఉత్తర్వుతో సిఏఏ- ఎన్‌ఆర్‌ సి– ఎన్‌పిఆర్ వ్యతిరేక ఉద్యమంలో మొదటి దశ ఇంచుమించు ముగిసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి గౌహతి దాకా వివిధ ప్రాంతాలలో ఈ ఉద్యమ తొలి దశ...

Read more

మోడీ బృందం అబద్ధాలు – వాస్తవాలు

Modi and his team lies galore

- జి. కృష్ణమూర్తి ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజం అయిపోతుందనేది గోబెల్స్‌ థియరీ. 1939-1945 మధ్య కాలంలో గోబెల్స్‌ జర్మనీలో ఫాసిస్టు హిట్లర్‌ వద్ద ప్రచారశాఖ మంత్రి. అబద్ధపు ప్రచారంలో దిట్ట. జర్మనీలో యూదులకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టి,...

Read more

‘దేశద్రోహుల’ను కాల్చిపారేయండి : కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

'దేశద్రోహుల'ను కాల్చిపారేయండి : కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుండగా.. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా.....

Read more

భారత సంవిధానమే నాకు సమరం నేర్పింది

భారత సంవిధానమే నాకు సమరం నేర్పింది

- దేశం నేడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది - అభివృద్ధిని మరచి... విభజిత రాజకీయాల వైపు మోడీ సర్కార్‌ పయనం -  ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌... దేశంలో ప్రస్తుతం ఈ పేరుకి ప్రత్యేక...

Read more
Page 2 of 8 1 2 3 8

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.