నీకు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు.. సీఎం కేసీఆర్పై బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి ఫైర్ దుబ్బాకలో దళిత మోర్చా ర్యాలీ, సభ సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ఈ ఆరేండ్లలో వందల ఎకరాల...
Read moreకాశ్మీర్ లోయలో దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరైనా భూములతో సహా స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవచ్చునంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్తో కార్పొరేట్ భూ రాబందులు సందర కాశ్మీరాన్ని కారుమబ్బుల్లా కమ్ముకోవడానికి తెర లేచింది. సంఘపరివారం కాశ్మీర్ ఎజెండా వెనుక దాగున్న కార్పొరేట్...
Read moreమైపతి అరుణ్ కుమార్ జల్–జంగిల్–జమీన్... ఇదీ ఆదివాసీ బతుకుచిత్రం. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో అదే కరువైంది. తెలంగాణ వస్తే ఆదివాసీలకు స్వయం పాలన వస్తుందని కలలుకన్నాము. కానీ మనుగడే దెబ్బతింటుందని ఊహించలేదు. నూతన జిల్లాల ఏర్పాటు ఆదివాసి ప్రాంతాలను ముక్కలుగా...
Read moreజయధీర్ తిరుమలరావు (చరిత్ర, సాహితీ పరిశోధకులు) గిరిజనుల చైతన్యదీప్తి కుమురం భీం తపోధనులకు, యోగులకు, దార్శనికులకు, తాత్వికులకు అడవులు నెలవులు. ప్రతిఘటనలు, పోరాటాలు, అస్తిత్వ ఉద్యమాలూ ఎన్నో అడవుల్లో ఆవిర్భవించాయి. ఎందరో ఆదివాసులు మనుగడ కోసం ఘర్షణలు, యుద్ధాలు సాగించారు. కుమురం...
Read moreహడావుడి ప్రారంభంతో సమస్యలు! రైతుబంధు లెక్కల్లో తేడా ఉండే అవకాశం రిజిస్ట్రేషన్పై విచారణ ఉండదు.. అర్జీకి అవకాశమూ లేదు ఎంతమంది కోర్టుకెళ్లగలరన్న అభిప్రాయాలు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అధికారం ఒక్కరికే ఇవ్వడమూ ఇబ్బందే హైదరాబాద్ : సమీకృత భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ (ధరణి)...
Read moreకోరిన వెంటనే సమగ్ర సమాచారం పారదర్శకత.. జవాబుదారీతనం 2.6 కోట్లకు పైగా వివరాలు తొలిసారిగా ఆన్లైన్లో అందుబాటులోకి ధరణికి తుది రూపు రాష్ట్రంలో తొలిసారిగా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల సమగ్ర స్వరూపం ప్రజలకు అందుబాటులోకి రానుంది. తెలంగాణలో వ్యవసాయ భూములకు సంబంధించి...
Read moreసారంపల్లి మల్లారెడ్డి సందర్భం రాష్ట్ర రెవెన్యూ రికార్డులను 15 రోజుల్లో తయారు చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఆదేశించారు. పాసు పుస్తకాలు డిజిటలైజేషన్ చేసి ఇవ్వడంతోపాటు ధరణి వెబ్సైట్ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుత చట్ట ప్రకారం పట్టేదారులకు మాత్రమే ధరణి...
Read morePalla Trinadha Rao The Koya tribes of Thottipampu have slowly lost their lands to non-tribal moneylenders and landlords, reducing their status to that of laborers in their own fields. Potta...
Read moreమండలంలో ఉన్న జింగిలి పాలెం గ్రామ ఎస్సీ కాలనీ వాసులు గత పది సంవత్సరాలుగా తమ భూములను సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఇంతవరకు వారి భూములకు పట్టాలు ఇవ్వకపోవడం శోచనీయమని సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య...
Read moreSources said that after a detailed assessment of surplus land assets, various ministries are now ready to go ahead with monetisation of idle parcels for commercial development and infrastructure creation....
Read more