దళితులకు ఇచ్చేందుకు మూడెకరాలు లేవా?

నీకు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్​లు.. సీఎం కేసీఆర్​పై బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి ఫైర్​ దుబ్బాకలో దళిత మోర్చా ర్యాలీ, సభ సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు ఈ ఆరేండ్లలో వందల ఎకరాల...

Read more

కార్పొరేట్ల గుప్పెట్లో కాశ్మీర్

కాశ్మీర్‌ లోయలో దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరైనా భూములతో సహా స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవచ్చునంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌తో కార్పొరేట్‌ భూ రాబందులు సందర కాశ్మీరాన్ని కారుమబ్బుల్లా కమ్ముకోవడానికి తెర లేచింది. సంఘపరివారం కాశ్మీర్‌ ఎజెండా వెనుక దాగున్న కార్పొరేట్‌...

Read more

తెలంగాణలోనూ ఆదివాసీలకు అన్యాయమే

మైపతి అరుణ్ కుమార్ జల్‌–జంగిల్–జమీన్... ఇదీ ఆదివాసీ బతుకుచిత్రం. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో అదే కరువైంది. తెలంగాణ వస్తే ఆదివాసీలకు స్వయం పాలన వస్తుందని కలలుకన్నాము. కానీ మనుగడే దెబ్బతింటుందని ఊహించలేదు. నూతన జిల్లాల ఏర్పాటు ఆదివాసి ప్రాంతాలను ముక్కలుగా...

Read more

ఆదివాసీ హక్కుల జయకేతనం

జయధీర్‌ తిరుమలరావు (చరిత్ర, సాహితీ పరిశోధకులు) గిరిజనుల చైతన్యదీప్తి కుమురం భీం తపోధనులకు, యోగులకు, దార్శనికులకు, తాత్వికులకు అడవులు నెలవులు. ప్రతిఘటనలు, పోరాటాలు, అస్తిత్వ ఉద్యమాలూ ఎన్నో అడవుల్లో ఆవిర్భవించాయి. ఎందరో ఆదివాసులు మనుగడ కోసం ఘర్షణలు, యుద్ధాలు సాగించారు. కుమురం...

Read more

ధరణియే పరిష్కారమా!

హడావుడి ప్రారంభంతో సమస్యలు! రైతుబంధు లెక్కల్లో తేడా ఉండే అవకాశం రిజిస్ట్రేషన్‌పై విచారణ ఉండదు..  అర్జీకి అవకాశమూ లేదు ఎంతమంది కోర్టుకెళ్లగలరన్న అభిప్రాయాలు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌  అధికారం ఒక్కరికే ఇవ్వడమూ ఇబ్బందే  హైదరాబాద్‌ : సమీకృత భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ (ధరణి)...

Read more

ఒక్క క్లిక్‌తో ఆస్తులు సమస్తం

కోరిన వెంటనే సమగ్ర సమాచారం పారదర్శకత.. జవాబుదారీతనం 2.6 కోట్లకు పైగా వివరాలు తొలిసారిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ధరణికి తుది రూపు  రాష్ట్రంలో తొలిసారిగా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల సమగ్ర స్వరూపం ప్రజలకు అందుబాటులోకి రానుంది. తెలంగాణలో వ్యవసాయ భూములకు సంబంధించి...

Read more

భూసర్వే చేస్తేనే ధరణితో ప్రయోజనం

కష్టాలూ.. కన్నీళ్లూ..మిగిల్చిన 2019

సారంపల్లి మల్లారెడ్డి సందర్భం రాష్ట్ర రెవెన్యూ రికార్డులను 15 రోజుల్లో తయారు చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఆదేశించారు. పాసు పుస్తకాలు డిజిటలైజేషన్‌ చేసి ఇవ్వడంతోపాటు ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుత చట్ట ప్రకారం పట్టేదారులకు మాత్రమే ధరణి...

Read more

సాగు చేస్తున్న రైతులకే పట్టాలు ఇవ్వాలి

మండలంలో ఉన్న జింగిలి పాలెం గ్రామ ఎస్సీ కాలనీ వాసులు గత పది సంవత్సరాలుగా తమ భూములను సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఇంతవరకు వారి భూములకు పట్టాలు ఇవ్వకపోవడం శోచనీయమని సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య...

Read more
Page 2 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.