కార్మిక శాఖ డైరెక్టర్ ఇంట్లో సోదాలు మరో 16 మంది ఉద్యోగుల ఇళ్లలోనూ ఏకకాలంలో 23 చోట్ల ఏసీబీ దాడులు డైరెక్టర్ సహా 21 మందిపై కేసులు పలువురి అరెస్టుకు రంగం సిద్ధం రాష్ట్ర ఖజానాకు పది కోట్ల నష్టం హౖదరాబాద్...
Read moreన్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావసా కుటుంబానికి ఐటీ శాఖ ద్వారా ఎదురు దెబ్బ తగిలింది. ఆయన భార్య నోవల్ సింఘాల్. కమార్తె, కుమారుడి ఆదాయంపై ఐటీ విభాగం దృష్టి సారించింది. ఆదాయ లెక్కల్లో తేడా ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు ఈ నోటీసులు జారీ...
Read moreమేనల్లుడు అజిత్ పవార్, ఇతరులపై కూడా మహారాష్ట్ర ఎన్నికల ముందు కీలక పరిణామం సహకార స్కాంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణ న్యూఢిల్లీ, : అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడ ప్రధాన రాజకీయ పక్షాల్లో ఒకటైన ఎన్సీపీ...
Read more74వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? కేసీఆర్.. చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి జ్యుడీషియల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి సీబీఐ విచారణ కోరతాం: భట్టి ఆంధ్రప్రదేశ్లో రివర్స్ టెండరింగ్ సాహసోపేత నిర్ణయమని సీఎం కేసీఆర్ అభివర్ణించడాన్ని తాను స్వాగతిస్తున్నానని, తెలంగాణలోనూ ఆ విధానాన్ని అమలు...
Read moreపోలవరం రివర్స్ టెండర్లలో ఖజానాకు భారీ లాభం 12.6 శాతం తక్కువ ధరకు కోట్ చేస్తూ మేఘా సంస్థ బిడ్ దాఖలు.. హెడ్వర్క్స్లో రూ. 223.2 కోట్లు, జలవిద్యుత్ కేంద్రం పనుల్లో రూ. 559.6 కోట్లు మిగులు నవయుగకు ‘డబ్బుల్’ ధమాకాతో ఖజానాను దోచుకున్న చంద్రబాబు...
Read moreఅవినీతిలో సర్కారు గొప్ప భావి తెలంగాణకు పెను భారం మూడేళ్లలోనే రెట్టింపైన రుణాలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పారదర్శకత, పద్ధతీ...
Read more1,04,171లలో 43,462 గల్లంతు బిగుస్తున్న ఉచ్చు హైకోర్టు నోటీసులు భాజపాకు దొరికిన అస్త్రం ఒకొక్క విషయం బయటపడుతోంది. కలవరపెడుతోంది. కళ్ళుమూస్తే దారుణాలు ఎక్కడ బయటకు పొక్కుతాయోనని అధినేతలకు భయాలు.. ఆరేళ్ళు గుట్టుగా చేశారు. చేయించారు. దోచేశారు.. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం గుంభనంగా...
Read more- నష్టాలను పూడ్చుకునేందుకు భూముల అమ్మకం - విలువైన వాటిని కారుచౌకగా అప్పగిస్తున్న వైనం చెన్నై : భారత ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ భారత్ సంచార్ నిగామ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మార్కెట్లో ఇప్పటికే జియో,...
Read more- ఏడాదిలో విదేశాలకు రికార్డు స్థాయిలో తరలిన నిల్వలు - మోడీ హయాంలో అత్యధికం : ఆర్బీఐ రిపోర్టు - యూపీఏ-2 హయాంలో 35వేల కోట్లు.. - పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ కోణంలో అనుమానాలు న్యూఢిల్లీ : మన దేశం నుంచి...
Read moreఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 19 వరకూ ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. మొత్తం 14 రోజులు ఆయన జైలులో గడుపుతారు. కుమారుడు...
Read more