CM జగన్ గారిని కలిసి కైకలూరు నియోజకవర్గ సమస్యలను చర్చించిన MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారు.
కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు వారి తనయులు వినయ్ కుమార్, శ్యామ్ ఫణి కుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.స్. జగన్మోహనరెడ్డి గారిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా MLA DNR గారు కైకలూరు నియోజకవర్గంలోని ...