న్యాయ’మేనా..?
ప్రధాని నరేంద్రమోదీకి మొన్న జులైలో బహిరంగ లేఖ రాసిన 49మంది ప్రముఖులపై బిహార్లో దేశద్రోహం కేసు నమోదైంది. దేశంలో మూకదాడులు జరుగుతూండటం, ఆ సందర్భంగా జై శ్రీరామ్ అంటూ నినదిస్తుండంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ వాతావరణాన్ని మార్చేందుకు నిర్దిష్టమైన చర్యలు ...