పేదలకు అందింది 10 శాతమే
అధికార గణాంకాలు వెల్లడి న్యూఢిల్లీ : పేదలకు ఉచిత పప్పు ధాన్యాలను సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద కుటుంబానికి కిలో చొప్పున ఉచిత పప్పు ...