Tag: News

దిక్కులేదు

దిక్కులేదు

సోనియాపైనే మళ్లీ విధేయత ప్రకటించిన కాంగ్రెస్‌ 7 గంటల హైడ్రామా తరువాత సీడబ్ల్యూసీ నిర్ణయం 6నెలల పాటు ఆమే అధ్యక్షురాలు... ఈలోగా కొత్త నేతకోసం అన్వేషణ అధ్యక్షుడు ఖరారైయ్యాక ఏఐసీసీలో లాంఛనంగా ఎన్నిక పగ్గాలు చేపట్టేందుకు రాహుల్‌ ససేమిరా అసమ్మతివాదులపై విరుచుకుపడ్డ ...

భారతీయులకు గుడ్ న్యూస్…ఉచితంగా కరోనా వ్యాక్సిన్..?

భారతీయులకు గుడ్ న్యూస్…ఉచితంగా కరోనా వ్యాక్సిన్..?

న్యూఢిల్లీ : భారతీయులకు శుభవార్త. సరిగ్గా మరో 73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. అంటే అక్టోబర్ నెల చివర్లోగా కోవిషీల్డ్ అన్న కరోనా వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వస్తుందని పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను ...

కరోనా టైంలో.. గుడి తలుపులు బద్దలు కొట్టి మరీ పూజలు.. 50మంది అరెస్టు!

కరోనా టైంలో.. గుడి తలుపులు బద్దలు కొట్టి మరీ పూజలు.. 50మంది అరెస్టు!

బెంగళూరు: కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుడిలో పూజలు నిర్వహించడానికి ప్రయత్నించిన 50మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దోతిహాల్ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామంలోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించాలని గ్రామస్థులు పట్టుబట్టారు. అయితే కరోనా నిబంధనల దృష్ట్యా గుడి తలుపులను ...

హెర్డ్‌ ఇమ్యూనిటీ దిశగా మెట్రో నగరాలు

హెర్డ్‌ ఇమ్యూనిటీ దిశగా మెట్రో నగరాలు

ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరిలో కరోనా యాంటీబాడీలు దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి నిర్వహించిన పరీక్షల్లో వెల్లడి థైరోకేర్‌ ల్యాబ్‌ నివేదికపుణె, ముంబై, ఢిల్లీల్లో నిర్వహించిన సీరో సర్వేల్లోనూ ఇలాంటి ఫలితాలే న్యూఢిల్లీ, ఆగస్టు 19 : భారత్‌లోని ప్రధాన నగరాలు సామూహిక ...

సమతుల్య అభివృద్ధి సాధ్యమయ్యేనా?

సమతుల్య అభివృద్ధి సాధ్యమయ్యేనా?

జంగా గౌతమ్ సామాజిక, రాజకీయ విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన ‘2020--–-23 పారిశ్రామికాభివృద్ధి విధానం’ చారిత్రక అన్యాయానికీ, వివక్షకీ గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రత్యేకదృష్టితో ఆర్థిక రంగంలోనైనా న్యాయం చేయాలనే రాజ్యాంగ లక్ష్యానికి తిలోదకాలు ఇచ్చింది. అనేకానేక కారణాలతో ...

మహిళా ఉపాధిపై గట్టి దెబ్బ

మహిళా ఉపాధిపై గట్టి దెబ్బ

న్యూఢిల్లీ : ఆర్థికమాంద్యానికి తోడు కరోనా మహమ్మారి దెబ్బకు వర్ధమాన దేశాల ఆర్థికవ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ముఖ్యంగా అత్యధిక జనాభా గల భారత్‌లో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. భారత్‌లో ఉపాధి, ఆదాయాన్ని కోల్పోయినవారిలో అత్యధికులు..సాధారణ కార్మికులు, స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నవారే ఉన్నారని 'అంతర్జాతీయ ...

రైతు ఆదాయం రెెట్టింపయ్యేదెలా?

రైతు ఆదాయం రెెట్టింపయ్యేదెలా?

- 14 పుస్తకాలు రాసిన మోడీ సర్కార్‌ 'కమిటీ' - ఏమీ చేయలేక నగదు బదిలీతో సరిపెట్టింది : రాజకీయ విశ్లేషకులు - లాక్‌డౌన్‌ వేళ అష్టకష్టాలతో 'రబీ' సాగు - తాజా ఆర్డినెన్స్‌లపై ఆందోళన బాటలో కోట్లాదిమంది రైతులు న్యూఢిల్లీ ...

గుప్త నిధుల తవ్వకాలు.. 4 శవాలు

గుప్త నిధుల తవ్వకాలు.. 4 శవాలు

ఇంటి వెనకాల తవ్విన కుటుంబ సభ్యులు.. భార్యాభర్తలు, కూతురు, అత్త అనుమానాస్పద మృతి నురగలు కక్కిన స్థితిలో వేర్వేరు చోట్ల మృతదేహాలు నలుగురూ విష ప్రభావంతోనే.. తేల్చిన పోస్టుమార్టం నివేదిక హత్యా.. ఆత్మహత్యా?..ఫోరెన్సిక్‌ నివేదిక వస్తేనే తేలేది వనపర్తి : ఆ ఇంట్లో ...

పురుషాహంకార నాయకత్వ దుర్మార్గం

పురుషాహంకార నాయకత్వ దుర్మార్గం

కోవిడ్‌-19 నిర్దారణ అయిన కేసుల సంఖ్యలో ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్‌, భారతదేశాలు ముందంజలో ఉంటే, రష్యా నాలుగో స్థానంలో ఉంది. ఈ దేశాలన్నిటికీ ఉమ్మడిగా ఒక లక్షణం ఉంది, అదేమంటే ఈ దేశ అధ్యక్షులు, ప్రధానులు పెత్తందారీ వ్యక్తిత్వాలున్న పురుషహంకార నాయకులు. ...

ముస్లింలలో అక్షరాస్యత ఆందోళనకరం

ముస్లింలలో అక్షరాస్యత ఆందోళనకరం

ఎస్సీ, ఎస్టీల కంటే వెనకే..! - ఇతర మతాలతో పోల్చుకున్నా తక్కువే - అన్ని వర్గాల మహిళది ఇదే పరిస్థితి - ఎన్‌ఎస్‌ఓ నివేదిక న్యూఢిల్లీ: దేశంలో అక్షరాస్యత రేటు విషయంలో ముస్లింలు వెనకబడిపోయారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా లేదా వారి కంటే ...

Page 2 of 18 1 2 3 18