శ్మశాన శాంతికి ప్రచారమా!
వార్తా పత్రికలకు 'దేశ వ్యతిరేక' ముద్ర వేయడం, ప్రభుత్వ ప్రకటనలను ఇవ్వకుండా నిలుపు చేయడం, ఎడిటర్లను అరెస్టు చేయడం, ఇంటరాగేషన్లు-ఇవన్నీ కాశ్మీర్ లోని పత్రికలను దెబ్బతీసి అవి క్రమంగా లొంగిపోయేటట్టు చేశాయి. 1984లో జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్గాంధీ ఉన్నారు. ...