2050 నాటికి ముంబై కోల్కతా మునక?
పెరుగుతున్న సముద్ర మట్టాలతో 30 కోట్ల మందికి పెను ప్రమాదం అందులో మూడున్నర కోట్ల మంది ముంబై, కోల్కతా నగరాల ప్రజలే క్లైమేట్ సెంట్రల్ అధ్యయనంలో వెల్లడి భూతాపం వల్ల మంచు ఖండాలు పెరుగుతున్న సముద్రమట్టాలతో 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా పలు సముద్ర ...