Tag: Mumbai

ముంబయిలో మీడియా ప్రతినిధులకు కరోనా

ముంబయిలో మీడియా ప్రతినిధులకు కరోనా

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ముంబయిలో 53 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్లు ముంబయి నగర అధికారులు ప్రకటించారు. బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ...

ధారవిలో భౌతిక దూరం సాధ్యమేనా?

ధారవిలో భౌతిక దూరం సాధ్యమేనా?

ముంబై: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవిలో కరోనా వైరస్‌ వ్యాప్తి భయాందోళన రేపుతోంది. జనసాంద్రత అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 55 మందికి కోవిడ్‌-19 సోకింది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 2.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ...

పొంచివున్న పెనుముప్పు ‘ధారవి’

పొంచివున్న పెనుముప్పు ‘ధారవి’

సాయ్లి ఉదాస్‌ మన్కికర్‌వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు విశ్లేషణ ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ధారవి కోవిడ్‌–19 విషయంలో పేలనున్న టైమ్‌బాంబ్‌లా ఉంటోంది. దేశంలోనే అత్యంత ఇరుకైన, కిక్కిరిసిన జనాభాతో కూడిన ధారవి మురికివాడలో 10 లక్షల మంది జనాభా నమ్మశక్యం కానంత ...

ఆ పది యమ డేంజర్‌!

ఆ పది యమ డేంజర్‌!

దేశవ్యాప్తంగా 10 కరోనా వ్యాప్తి కేంద్రాలు న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కేంద్రస్థానాలుగా భావిస్తున్న 10 ప్రదేశాలను కేంద్రం గుర్తించింది. వీటిలో ఢిల్లీ, యూపీ, కేరళ, మహారాష్ట్రల్లో రెండేసి, గుజరాత్‌, రాజస్థాన్‌ల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. కర్ణాటకలో బెంగళూరు, మైసూరు ప్రాంతాలనూ ...

పౌర హోరు

పౌర హోరు

- ఢిల్లీ, ముంబయిలలో భారీ ప్రదర్శనలు.. - ప్రార్థనల నేపథ్యంలో పోలీసుల దిగ్బంధనంలో ఢిల్లీ, యూపీ.. - 21 జిల్లాల్లో ఇంటర్నెట్‌ బంద్‌.. మరో ఇద్దరి మృతి - ఏఎంయూలో 1200 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు - దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు ...

కసబ్‌పై సాక్ష్యం చెప్పి.. ఒంటరయ్యాం

కసబ్‌పై సాక్ష్యం చెప్పి.. ఒంటరయ్యాం

నాపై కాల్పులు జరిపింది కసబేనని చెప్పా కసబ్‌ దాడిలో గాయపడిన బాధితురాలు ముంబై: ముంబై 26/11 ఉగ్రదాడి అప్పుడు ఆమెకు పదేళ్లు. ఇప్పుడు 21 ఏళ్లు. కాల్పులకు తెగబడిన లష్కరే ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ తూటాలకు ఎందరో నేలకొరుగుతుండటాన్ని కళ్లారా చూడటమే కాదు.. ...

Page 3 of 4 1 2 3 4