ముంబయిలో మీడియా ప్రతినిధులకు కరోనా
ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ముంబయిలో 53 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్లు ముంబయి నగర అధికారులు ప్రకటించారు. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ...