Tag: minorities rights

పరిహారం.. పరిహాసమే..

పరిహారం.. పరిహాసమే..

- ఐదు నెలలైనా ఢిల్లీ అల్లర్ల బాధితులకు అందని సాయం - ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వైనం న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత ఘర్షణలు చోటుచేసుకుని ఐదు నెలలు కావస్తున్నా బాధితులకు నష్టపరిహారం ఇంకా అందలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి ...

ముస్లింల ప్రాణాలు విలువైనవి కావా?

ముస్లింల ప్రాణాలు విలువైనవి కావా?

దేశవిభజనకు ముందు ప్రారంభమైన హిందూ–ముస్లింల మధ్య ఘర్షణ ఆ తర్వాతా కొనసాగడమే కాకుండా గత మూడు దశాబ్దాలుగా ఈ రెండు మతాల మధ్య ద్వేషాన్ని, పరస్పర అనుమానాలను పెంచి పోషించడంలో మితవాదపక్షం విజయవంతమైంది. ముస్లింలను ద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్రించడమే కాకుండా వారిని ...

అక్కడ–ఇక్కడ

అక్కడ–ఇక్కడ

మొన్నమే 25 నాడు అమెరికాలోని మినియపొలిస్‌లో జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతి అమెరికన్‌ను పోలీసులు క్రూరంగా చంపిన సంఘటన ఆ దేశంలో ఇప్పటికీ చల్లారని మహోద్యమాన్ని సృష్టించింది. నల్లవారివీ ప్రాణాలే, వాటికీ విలువ ఇవ్వాలి– అన్న నినాదంతో సాగుతున్న పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా ...

సీఏఏకు వ్యతిరేకంగా పద్యం పాడారనీ.. – కర్నాటకలో కవి, జర్నలిస్టుల అరెస్టు

సీఏఏకు వ్యతిరేకంగా పద్యం పాడారనీ.. – కర్నాటకలో కవి, జర్నలిస్టుల అరెస్టు

- బీజేపీ కార్యకర్త ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు బెంగళూరు : పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యక్రమంలో పద్యం పాడారని ఒక కవిని, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినందకు జర్నలిస్టును కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నాయకుడి ...

గాంధీజీ హత్యతో సావర్కర్ సంబంధం

గాంధీజీ హత్యతో సావర్కర్ సంబంధం

              ఎ.జి.నూరానీ. సావర్కర్ హిందూత్వతో భాజపా అనుబంధం సావర్కర్ ని హీరోగా భావించడానికి అతని 83 ఏళ్ల జీవితంలో తాను సాధించిన విశిష్టమైన కార్యమేదైనా ఉందా? ఏ దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ జరగని విధంగా బ్రిటిష్ పాలకులకి ఆరు క్షమాపణ పత్రాలు ...

ఏడు దశాబ్దాల రాజ్యాంగ హామీ ఏమాయె?

ఏడు దశాబ్దాల రాజ్యాంగ హామీ ఏమాయె?

  పి. చిదంబరం (వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు) మన రాజ్యాంగం ప్రతిరోజూ ఉల్లంఘనకు గురవుతోంది. దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సమకూరుస్తామని హామీ ఇచ్చిన 70 సంవత్సరాల అనంతరం కూడా కనీసం సగం ...

విద్యార్థినీలను వదలని…

విద్యార్థినీలను వదలని…

న్యూఢిల్లీ: బీజేపీ సర్కార్‌ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ తరుణంలో ఒక్క సారిగా ఢిల్లీ పోలీసులు యూనివర్సిటీలోకి అడుగెట్టి.. విద్యార్థులపై ...