లాఠీచార్జీకి నిరసనగా జేఎన్యూ వికలాంగ విద్యార్థుల ధర్నా
- దాడి చేసిన పోలీసులపై చర్యలకు డిమాండ్ న్యూఢిల్లీ బ్యూరో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో అంధ విద్యార్థులపై లాఠీచార్జీ చేసి చావబాదిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం స్టూడెంట్ యూనియన్ల ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. దాడికి క్షమాపణ చెప్పాలి... ...