Tag: india lockdown

భారత్‌లో 21 వేలు దాటిన కేసులు

భారత్‌లో 21 వేలు దాటిన కేసులు

భారత్‌లో కోవిడ్‌–19 విజృంభణకు అడ్డుకట్ట పడటం లేదు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌–19 బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. గురువారం ఉదయం నాటికి ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసులు 21 వేలు ...

ఆదుకునేవారు అన్నదాతలే

ఆదుకునేవారు అన్నదాతలే

ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్‌డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత దేశానికి అతిపెద్ద భారంగా మార్చేస్తారా అనిపిస్తోంది. ప్రస్తుతం ...

వలస కార్మికుల వేదన

వలస కార్మికుల వేదన

సొంత ఊర్లో పని లేక వృద్ధులను, పిల్లలను ఇళ్ళ దగ్గర వదిలేసి లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు బతుకుదెరువు కోసం వలస పోతుంటారు. మార్చి నెలాఖరుకే వలస వచ్చిన పేదలకు పనులు తగ్గిపోయాయి. తిరిగి సొంత ఊర్లకు చేరకునే సమయంలో పిడుగు ...

ఈరోజు ముఖ్య వార్తలు

ఈరోజు ముఖ్య వార్తలు

కరోనా మహమ్మారిపై పోరులో కీలకపాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. భారత్‌లో 20 వేలు దాటిన కరోనా కేసులు భారత దేశంలో గడిచిన 24 గంటల్లో 1486 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్‌ ...

టుడే టాప్‌న్యూస్‌

టుడే టాప్‌న్యూస్‌

భారత్‌లో గడచిన 24 గంటల్లో 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్‌లో 17,265 కరోనా కేసులు భారత్‌లో గడచిన 24 గంటల్లో 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త ...

నేటి వార్తావిశేషాలు

నేటి వార్తావిశేషాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో 991 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కరోనా కేసులు 14,378 దేశంలో గడిచిన 24 గంటల్లో 991 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ సోకి 43 మంది ...

టుడే న్యూస్‌రౌండప్‌

టుడే న్యూస్‌రౌండప్‌

దేశ వ్యాప్తంగా శుక్రవారం నాటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి పెరిగింది. భారత్‌లో 13 వేలు దాటిన కరోనా కేసులు దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం ...

ఈరోజు వార్తావిశేషాలు

ఈరోజు వార్తావిశేషాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,15,624కు చేరుకుంది. కోవిడ్‌-19 సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,41,195గా ఉంది. భారత్‌లో 414 కరోనా మరణాలు భారత్‌లో గురువారం నాటికి 12,759 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య ...

Page 1 of 3 1 2 3