On way home, nine dead in Shramik Specials in 48 hours
Railways officials said many of them were patients returning home after treatment in other cities. At least nine passengers on board Shramik Special trains to Uttar Pradesh and Bihar were ...
Railways officials said many of them were patients returning home after treatment in other cities. At least nine passengers on board Shramik Special trains to Uttar Pradesh and Bihar were ...
Courtesy: NT
భారత్లో కోవిడ్–19 విజృంభణకు అడ్డుకట్ట పడటం లేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్–19 బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. గురువారం ఉదయం నాటికి ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 21 వేలు ...
ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్డౌన్లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత దేశానికి అతిపెద్ద భారంగా మార్చేస్తారా అనిపిస్తోంది. ప్రస్తుతం ...
సొంత ఊర్లో పని లేక వృద్ధులను, పిల్లలను ఇళ్ళ దగ్గర వదిలేసి లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు బతుకుదెరువు కోసం వలస పోతుంటారు. మార్చి నెలాఖరుకే వలస వచ్చిన పేదలకు పనులు తగ్గిపోయాయి. తిరిగి సొంత ఊర్లకు చేరకునే సమయంలో పిడుగు ...
కరోనా మహమ్మారిపై పోరులో కీలకపాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను కేంద్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. భారత్లో 20 వేలు దాటిన కరోనా కేసులు భారత దేశంలో గడిచిన 24 గంటల్లో 1486 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ ...
భారత్లో గడచిన 24 గంటల్లో 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్లో 17,265 కరోనా కేసులు భారత్లో గడచిన 24 గంటల్లో 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త ...
దేశంలో గడిచిన 24 గంటల్లో 991 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్లో కరోనా కేసులు 14,378 దేశంలో గడిచిన 24 గంటల్లో 991 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సోకి 43 మంది ...
దేశ వ్యాప్తంగా శుక్రవారం నాటికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కి చేరింది. మృతుల సంఖ్య 437కి పెరిగింది. భారత్లో 13 వేలు దాటిన కరోనా కేసులు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం ...
ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,15,624కు చేరుకుంది. కోవిడ్-19 సోకి మృతి చెందిన వారి సంఖ్య 1,41,195గా ఉంది. భారత్లో 414 కరోనా మరణాలు భారత్లో గురువారం నాటికి 12,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య ...