ప్రయివేటీకరణ కోసమే…!
- ఫీజుల పెంపుతో పేద విద్యార్థులకు తీవ్ర నష్టం - వర్సిటీలను కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నం న్యూఢిల్లీ : అధికారంలోకి వచ్చిందే తడువుగా ప్రభుత్వ సంస్థల్ని ప్రయివేటు వారికి కట్టబెట్టే పనిని వేగవంతం చేస్తున్నది మోడీ సర్కార్. ప్రభుత్వరంగ సంస్థలతోపాటు.. విద్యారంగం నుంచి ...